అన్నీ ఫ్రీగా ఇస్తే జనం పని చేసేందుకు ఇష్టపడటం లేదు: సుప్రీంకోర్టు

  ఉచితాల పేరుతో ఇబ్బడిముబ్బడిగా  ఎన్నికల హామీలు ఇవ్వడంపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉచితాలు ఇవ్వడం ద్వారా ప్రజలను పరాన్నజీవులుగా మారుస్తున్నారని ఆక్షేపించింది. పట్టణ ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణలో జస్టిస్‌ బీఆర్​ గవాయ్‌, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ‘వారిని అభివృద్ధిలో భాగం చేయండి’ ఎన్నికలకు ముందు ఉచిత హామీలను ప్రకటించడాన్ని అత్యున్నత ధర్మాసనం తప్పుపట్టింది. ఉచిత రేషన్, ఉచితంగా … Read more

అటవీ భూమి ఆక్రమించిన పెద్దిరెడ్డిని బిగిస్తారా ? ద్వారంపూడిని వదిలేసినట్లు..,

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ,  వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు అటవీశాఖ మంత్రిగా పదవి నిర్వహించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి … అటవీభూములకు ఎసరు పెట్టారు. వందల ఎకరాల భూముల రికార్డులు ఏమార్చి సొంత భూమిగా మార్చేచుకున్నారు .  ఇందులో ఇప్పటి వరకు సుమారు 80 ఎకరాల భూమి మాత్రం ట్యాపరింగ్ చేసినట్లు తేలింది .  అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందా ? లేక గతంలో రేషన్ బియ్యం మాఫియాలో అడ్డంగా బుక్ … Read more

మధ్య తరగతికి భారీ ఊరట.. రూ. 12 లక్షల వరకు .. నో ఇన్‌కమ్ ట్యాక్స్..

వార్షిక ఆదాయం రూ. 12 లక్షల లోపు ఉన్నవారికి ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామని ప్రకటించారు. ఎనిమిదోసారి యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, శనివారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులో 2025-26 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదవ బడ్జెట్ సమర్పించారు . నియంత్రణ సంస్కరణల కమిటీ నియంత్రణ సంస్కరణల కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీ … Read more

హెలికాప్టర్​ ఢీకొని ఆ విమానంలోని 64 మంది మృతి!

అగ్రరాజ్యం అమెరికాలో పెను విషాదం చోటుచేసుకుంది .   వాషింగ్టన్‌ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్‌ను ఢీకొన్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఉన్న వారంతా మరణించినట్లు భావిస్తున్నట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. ప్రయాణికుల విమానం నుంచి 27 మంది మృతదేహాలు, హెలికాప్టర్​ నుంచి ఒకరి మృతదేహం ఇప్పటి వరకు వెలికి తీసినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ఉన్నారు. ఆ సైనిక హెలికాప్టర్‌ విమానం వెళ్లే మార్గంలోకి  ఎందుకు వచ్చిందో తెలియదని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ చీఫ్‌ వ్యాఖ్యానించారు. … Read more

విశాఖలో ‘హైటెక్‌ సిటీ’ – ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు

 ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ,  AI ల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది .  ఇప్పటికే గూగుల్ ,  టీసీఎస్ వంటి సంస్థలు విశాఖపట్నంలో కార్యకలాపాలు సాగించేందుకు ముందుకు వచ్చాయి . హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ తరహాలో విశాఖలోని మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని ఏపీ సర్కార్ తాజాగా  నిర్ణయం తీసుకుంది.  డేటా సెంటర్లు, కృత్రిమ మేధ (ఏఐ) హబ్‌ల ఏర్పాటు కంపెనీలకు అందులో చోటు కల్పించనుంది. డీప్‌ టెక్నాలజీ, … Read more

కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బిక్కిన విశ్వేశ్వరరావు

భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడుగా బిక్కిన విశ్వేశ్వరరావు  నియమితులయ్యారు .  విద్యార్థి నాయకుడిగా రాజకీయాలలో ప్రవేశించిన బిక్కిన . . ముందు నుంచీ బీజేపీలోనే ఉన్నారు .  కేంద్ర ,  రాష్ట్ర స్థాయిలో బీజేపీ ముక్యులతో బిక్కినకు సత్సంబంధాలు ఉన్నాయ్ .  విశ్వేశ్వరరావు ఎంపికపై బీజేపీలోనే కొందరు నాయకులు అడ్డుచెప్పినా ,  పదవి రాకుండా విశ్వ ప్రయత్నాలు చేసినా , , బిక్కిన ఎంపికను ఆపలేకపోయారు .  పెద్దాపురం మండలం కట్టమూరు విశ్వేస్వరరావు స్వగ్రామము … Read more

కృష్ణంరాజు ‘మెగా మెడికల్ క్యా0ప్

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీనటులు   యు.వి కృష్ణంరాజు  జయంతి సందర్భంగా ‘మెగా మెడికల్ క్యాంప్ నాకు విశేష స్పందన వచ్చింది .  ”యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్” వారి ఆధ్వర్యంలో మాజీ కేంద్రమంత్రి శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు మెమోరియల్ సారధ్యంలో భీమవరం లోని డి ఎన్ ఆర్ పాఠశాల నందు నిర్వహించిన ‘ ఉచిత మెగా ఘగర్ వ్యాధి చికిత్స శిబిరం ‘ లో బీజేపీ నేతలతో పాటు పలువురు ప్రముఖులు … Read more

రేవంత్ ఏసీబీ కేసు కక్షతోనే నాపై కేసు.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ .

‘గతంలో రూ 50 లక్షల నగదుతో పట్టుబడిన రేవంత్ రెడ్డి . . కక్ష కట్టి నాపై ‘ఫార్ములా  ఈ – రేసు’ కేసును పెట్టారు .  ఇది తప్పుడు కేసు .  నేను ఎలాంటి తప్పుచేయలేదు .  కాబట్టే ధైర్యంగా ఉన్నాను . ‘అని తెలంగాణ మాజీ మంత్రి ,  BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు . ఫార్ములా ఇ రేస్ కేసులో ఆర్థిక అవకతవకలకు సంబంధించి తన పాత్రపై ఏడున్నర … Read more

ఇంటికొక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెంట్ ఉండాలి . . సీఎం చంద్రబాబు ఆకాంక్ష . .

ఆంధ్రప్రదేశ్ లో కూటమి  ప్రభుత్వ0 ఈ ఏడు నెలలో సాధించిన  వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్​ ఇచ్చారు . సమైక్యాంధ్రప్రదేశ్‌లో విజన్‌ 2020ని తెచ్చి అభివృద్ధిని సాధించి చూపామని చంద్రబాబు చెప్పారు. నాడు సంస్కరణలు, సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకెళ్లడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  అనూహ్య ఫలితాలు వచ్చాయన్నారు .    సాధారణ రైతుల, కూలీల బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వెళ్లి అసాధారణ వ్యక్తులు, శక్తులుగా మారి సంపద సృష్టికర్తలయ్యారని గుర్తు చేశారు . … Read more

పాకాల బీచ్ లో ముగ్గురు మృత్యువాత..

బీచ్ స్నానం సరదా ఆ మూడు కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. సంక్రాంతి మూడు రోజులూ ఎంతో ఆనందంగా గడిపిన ఆ కుటుంబాలలో ముక్కనుమ రోజున విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి సెలవుల్లో విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు మృత్యువాత పడ్డారు. – ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలానికి చెందిన ఆరుగురు స్నేహితులు సింగరాయకొండ సమీపంలో .. పాకల సముద్ర తీరానికి వెళ్లారు. ముక్కనుము సందర్భంగా వీరంతా సముద్రంలో స్నానాలు చేస్తున్నారు. – ఈ క్రమంలోనే అలల తీవ్రతకు … Read more