భార‌త క్రికెట‌ర్‌ అశ్విన్ రిటైర్మెంట్..

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ర‌విచంద్ర‌న్ అశ్విన్ మీడియా స‌మావేశంలో భావోద్వేగానికి గుర‌య్యాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో క‌లిసి మీడియాతో మాట్లాడాడు. భార‌త క్రికెట‌ర్‌గా ఇదే నా చివ‌రి రోజు అంటూ ఎమోష‌న‌ల్ అవ్వడం అందరినీ బాధపెట్టింది. దేశ‌వాళీ క్రికెట్ ఆడొచ్చు. కానీ నా అంత‌ర్జాతీయ కెరీర్ ఇంత‌టితో ముగిసింది. రోహిత్‌తో పాటు జ‌ట్టు స‌భ్యుల‌తో డ్రెస్సింగ్ రూమ్, మైదానంలో నాకు ఎన్నో జ్ఞాప‌కాలు ఉన్నాయి. కెరీర్‌లో నాకు అండ‌గా నిలిచిన బీసీసీఐ, కోచ్‌లు, ఇత‌ర ఆట‌గాళ్ల‌కు … Read more

వర్షం వల్ణ గబ్బా టెస్టు రద్దయితే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుందా?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టెస్ట్ సిరీస్ ముగింపు దశకు చేరింది. దీంతో ఫైనల్స్ కు చేరబోయే రెండు జట్లపై తీవ్ర ఉత్కంఠ రేగుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు రేసులో కనిపిస్తున్నాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా, భారత్, శ్రీలంక జట్లు వరుసగా రెండవ, మూడవ, నాలుగవ స్థానాల్లో ఉన్నాయి.  ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ జరుగుతోంది. సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు సమంగా ఉండగా… … Read more

పీవీ సింధు ఎంగేజ్‎మెంట్.. ఫొటో షేర్

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు నిశ్చితార్ధం చేసుకున్నారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఈడీ వెంకట దత్తసాయితో ఎంగేజ్‎మెంట్ జరిగింది. ఈ మేరకు రింగ్స్ మార్చుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను సింధు ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘ ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు తిరిగి మనమూ ప్రేమించాలి’ అనే క్యాప్షన్ తో ఫొటోను షేర్ చేశారు. అయితే సింధు వివాహం ఈ నెల 22వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనుందన్న … Read more

Amaravati Drone Show: అమరావతిలో 5 వేలకు పైగా డ్రోన్లతో మెగా షో..

ఒకటి కాదు, వందకాదు ఏకంగా ఐదువేలకు పైగా డ్రోన్లు అమరాతి గగనతలంలో షికారు చేయబోతున్నాయి.  జాతీయ స్థాయి డ్రోన్ సమ్మెట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు.  ఈ డ్రోన్ స‌మ్మిట్‌కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. పున్నమి ఘాట్ దగ్గర 5వేల‌కుపైగా డ్రోన్లు 9 థీమ్స్‌పై రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటాయి. 400కి పైగా కంపెనీలు పాల్గొనే ఈ  సమ్మెట్ లో 1800 మంది డెలిగేట్స్ హాజరవుతారు.  … Read more

Rishab Pant: రిషబ్ పంత్ సంచలనం.. 107 మీటర్ల సిక్సర్

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఓ సంచలనం సృష్టించాడు. దీంతో దేశంలోనే వార్తల్లోకెక్కాడు. బెంగళూరు వేదికగా భారత్- న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. 99 పరుగుల వద్ద కివీ పేసర్ విలియం ఓరూర్క్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.  మోకాలికి గాయం కావడంతో పంత్ మూడవ రోజు ఫీల్డ్‌లోకి … Read more

India vs New Zealand -1st Test Toss: వర్షం ఎఫెక్ట్.. ఆలస్యంగా భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. టాస్ పడకుండానే?

బెంగళూరు:  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఉదయం 9.30 గంటలకు భారత్ , న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఉదయం 9 గంటలకు జరగాల్సిన టాస్ వాయిదా పడింది. వర్షం తగ్గిన తర్వాతే టాస్ నిర్వహిస్తారు. కానీ, బుధవారం బెంగళూరులో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు తొలిరోజు ఆట జరగడం అనుమానమేనని అంటున్నారు. రెండో రోజు కూడా 80 శాతం వర్షాలు కురుస్తాయని వెదర్‌.కామ్‌ … Read more

3 Mumbai Indians Players May Unsold- IPL 2025 Auction: మెగా వేలంలో వీళ్లకు మొండిచేయి.. ఆన్ సోల్డ్ లిస్ట్‌లో ముగ్గురు ముంబయి ఆటగాళ్ళు

3 Mumbai Indians Players May Unsold: ఐపీఎల్ 2025 రిటెన్షన్ నియమాలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి మొత్తం ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. ఇందులో RTM కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరిని రిటైన్ చేస్తారు, ఎవరు విడుదల చేస్తారు అనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ కూడా చాలా మంది ఆటగాళ్లను మెగా వేలానికి ముందే విడుదల చేయవచ్చు. ఈ ఆటగాళ్లలో కొందరిని మళ్లీ వేలంలో ఎంపిక చేసుకోవచ్చు. … Read more

Border Gavaskar Trophy 2024: ఆస్ట్రేలియా కు భారీ షాక్ – BG ట్రోఫీకి స్టార్ ఆల్ రౌండర్ దూరం….

గత కొన్ని రోజులుగా అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా కీలక ప్లేయర్ భారత్తో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో (BG Trophy) భాగంగా భారత్తో ఆసీస్ స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. నవంబర్ మూడో వారం నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగబోతోంది. ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ ఆడటం … Read more

karun Nair: రికార్డుల వీరుడు నాయర్ ..జట్టులో స్థానం కోసం కష్టాలు

టెస్టు జట్టులో తిరిగి స్థానం సంపాదించాలని చూస్తున్న పలువురు ఆటగాళ్లు స్థానిక టోర్నమెంట్లలో ఇరగదీస్తున్నారు. ఇటీవలే ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకోగా…తాజాగా కరుణ్ నాయర్ కుమ్మేశాడు. మహారాజా టీ 20 టోర్నమెంట్లో కేవలం 48 బంతుల్లోనే 124 పరుగులు చేశాడు. గతంలో ఎన్నడూ లేనంతగా సత్తా చాటాడు. భారత క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ చేసిన ఘనత దక్కించుకున్న వారిలో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత కరుణ్ నాయర్ మాత్రమే ఉన్నాడు. అటువంటి కరుణ్ నాయర్ ప్రస్తుతం … Read more

Nellore: ఆర్ట్ గ్లోబ్ కిడ్స్ మాల్ లో క్రీడా పోటీలు

నెల్లూరు నగరం కోటమిట్టలోని మస్కట్ వీధిలోని ఆర్ట్ గ్లోబ్ కిడ్స్ మాల్ లో సోమవారం రాత్రి బహుమతుల ప్రదానం జరిగింది. సికిందర్ గ్రూప్ అధినేత అఖిల్, సీనియర్ జర్నలిస్ట్ ఫయాజ్, రబ్బాని, మదీనా గ్రూప్ అధినేతలు, షోయబ్, ఉస్మాన్ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మాల్ అధినేత రాహిల్ తాజ్ మాట్లాడుతూ యువతలో విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంచడమే ఈ క్రీడల ఉద్దేశమని తెలిపారు. ఆర్ట్ గ్లోబ్ లో ఇండోర్ గేమ్స్ ఆటల పోటీలు … Read more