కూటమి ప్రభుత్వానికి ఇండోసోల్‌ సంస్థ బెదిరింపు లేఖ

 కూటమి ప్రభుత్వ చేతకాని తనాన్ని ఈ అంశం తేటతెల్లం చేస్తుంది .  ఎంత లోకువ కాకపొతే . . ఏకంగా ప్రభుత్వాన్నే బెదిరించే స్థాయికి ఒక కంపేజీ చేరిందంటే రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత అనుకోవాలి ? ? వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా అప్పనంగా భూములు కొట్టేసిన జగన్ బంధువు సంస్థ ఇండ్ సోల్‌ కూటమి ప్రభుత్వానికి బెదిరింపు లేఖలు పంపుతోంది. పోర్టుకు అడ్డంకి లేకుండా ప్రత్యామ్నాయంగా భూములు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించినా సరే హెచ్చరికలు చేస్తోంది. ప్రభుత్వానికి … Read more

Driverless  Vehicles in Secretariat:ఏపీ సచివాలయంలో డ్రైవర్ లెస్ వాహనాలు

     లేటెస్ట్ టెక్నాలజీ  సంతరించుకున్న ఏపీ  సెక్రటేరియట్  – విజయవంతమైన డ్రైవర్ లెస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాహనాల ట్రయల్ రన్  వాహన  డ్రైవింగ్ లోనూ లేటెస్ట్ టెక్నాలజీ వినియోగం రానురాను పెరుగుతోంది. ఐటీలోనే కాకుండా.. AI ని అన్ని రంగాలలోకీ చొప్పిస్తున్నారు.  ఏపీ సచివాలయంలో డ్రైవర్ లెస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాహనాలను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఐఐటీ హైదరాబాద్ విద్యార్ధులు రూపకల్పన చేసిన ఈ వాహనాలను ఉద్యోగులు, సందర్శకుల రాకపోకల కోసం ఉపయోగించనున్నారు. భవిష్యత్తులో మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని … Read more

అటవీ భూమి ఆక్రమించిన పెద్దిరెడ్డిని బిగిస్తారా ? ద్వారంపూడిని వదిలేసినట్లు..,

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ,  వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు అటవీశాఖ మంత్రిగా పదవి నిర్వహించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి … అటవీభూములకు ఎసరు పెట్టారు. వందల ఎకరాల భూముల రికార్డులు ఏమార్చి సొంత భూమిగా మార్చేచుకున్నారు .  ఇందులో ఇప్పటి వరకు సుమారు 80 ఎకరాల భూమి మాత్రం ట్యాపరింగ్ చేసినట్లు తేలింది .  అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందా ? లేక గతంలో రేషన్ బియ్యం మాఫియాలో అడ్డంగా బుక్ … Read more

విశాఖలో ‘హైటెక్‌ సిటీ’ – ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు

 ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ,  AI ల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది .  ఇప్పటికే గూగుల్ ,  టీసీఎస్ వంటి సంస్థలు విశాఖపట్నంలో కార్యకలాపాలు సాగించేందుకు ముందుకు వచ్చాయి . హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ తరహాలో విశాఖలోని మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని ఏపీ సర్కార్ తాజాగా  నిర్ణయం తీసుకుంది.  డేటా సెంటర్లు, కృత్రిమ మేధ (ఏఐ) హబ్‌ల ఏర్పాటు కంపెనీలకు అందులో చోటు కల్పించనుంది. డీప్‌ టెక్నాలజీ, … Read more

కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బిక్కిన విశ్వేశ్వరరావు

భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడుగా బిక్కిన విశ్వేశ్వరరావు  నియమితులయ్యారు .  విద్యార్థి నాయకుడిగా రాజకీయాలలో ప్రవేశించిన బిక్కిన . . ముందు నుంచీ బీజేపీలోనే ఉన్నారు .  కేంద్ర ,  రాష్ట్ర స్థాయిలో బీజేపీ ముక్యులతో బిక్కినకు సత్సంబంధాలు ఉన్నాయ్ .  విశ్వేశ్వరరావు ఎంపికపై బీజేపీలోనే కొందరు నాయకులు అడ్డుచెప్పినా ,  పదవి రాకుండా విశ్వ ప్రయత్నాలు చేసినా , , బిక్కిన ఎంపికను ఆపలేకపోయారు .  పెద్దాపురం మండలం కట్టమూరు విశ్వేస్వరరావు స్వగ్రామము … Read more

కృష్ణంరాజు ‘మెగా మెడికల్ క్యా0ప్

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీనటులు   యు.వి కృష్ణంరాజు  జయంతి సందర్భంగా ‘మెగా మెడికల్ క్యాంప్ నాకు విశేష స్పందన వచ్చింది .  ”యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్” వారి ఆధ్వర్యంలో మాజీ కేంద్రమంత్రి శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు మెమోరియల్ సారధ్యంలో భీమవరం లోని డి ఎన్ ఆర్ పాఠశాల నందు నిర్వహించిన ‘ ఉచిత మెగా ఘగర్ వ్యాధి చికిత్స శిబిరం ‘ లో బీజేపీ నేతలతో పాటు పలువురు ప్రముఖులు … Read more

ఇంటికొక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెంట్ ఉండాలి . . సీఎం చంద్రబాబు ఆకాంక్ష . .

ఆంధ్రప్రదేశ్ లో కూటమి  ప్రభుత్వ0 ఈ ఏడు నెలలో సాధించిన  వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్​ ఇచ్చారు . సమైక్యాంధ్రప్రదేశ్‌లో విజన్‌ 2020ని తెచ్చి అభివృద్ధిని సాధించి చూపామని చంద్రబాబు చెప్పారు. నాడు సంస్కరణలు, సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకెళ్లడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  అనూహ్య ఫలితాలు వచ్చాయన్నారు .    సాధారణ రైతుల, కూలీల బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వెళ్లి అసాధారణ వ్యక్తులు, శక్తులుగా మారి సంపద సృష్టికర్తలయ్యారని గుర్తు చేశారు . … Read more

పాకాల బీచ్ లో ముగ్గురు మృత్యువాత..

బీచ్ స్నానం సరదా ఆ మూడు కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. సంక్రాంతి మూడు రోజులూ ఎంతో ఆనందంగా గడిపిన ఆ కుటుంబాలలో ముక్కనుమ రోజున విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి సెలవుల్లో విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు మృత్యువాత పడ్డారు. – ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలానికి చెందిన ఆరుగురు స్నేహితులు సింగరాయకొండ సమీపంలో .. పాకల సముద్ర తీరానికి వెళ్లారు. ముక్కనుము సందర్భంగా వీరంతా సముద్రంలో స్నానాలు చేస్తున్నారు. – ఈ క్రమంలోనే అలల తీవ్రతకు … Read more

మన సంస్కృతి ని రక్షిద్దాం..

సేవ్ కల్చర్ . . నినాదంతో దేవిన సిస్టర్స్ రూపొందించిన సైకత శిల్పం యువతకు సందేశం . జాతీయ , అంతర్జాతీయ0గా ప్రముఖ దినోత్సవాలు వస్తే . . చిన్నారులు ఏమి చేస్తారు . స్కూల్స్ , కాలేజీలకు సెలవు అని .. సరదాగా తోటి పిల్లలతో ఆటలాడేందుకు ఉత్సాహం చూపుతారు . ఇంకొందరు చదువులకు పరిమితమవుతారు . తోటి విద్యార్థులతో చదువులో పోటీపడుతూనే . . సెలవు దినాలలో తమకు ఇష్టమైన వ్యాపకాన్ని ఎంచుకున్నారు . … Read more

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు..

ఏటా 4 లక్షలు . 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పించారా? సీఎం చంద్రబాబు నాయుడు , ఐటీ , మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నాళ్ళు ఇదే హామీని గుప్పిస్తూ ఉంటారు . ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయం . . అంటూ తండ్రీ , కొడుకులిద్దరూ పదే పదే ఇదే చెపుతుంటారు . ‘గెలిచిన తర్వాత మొదటి సంతకం హామీ . . మెగా DSC.. అధికారంలోకి వచ్చి … Read more