” ”అమరావతిని డిజిటల్ హబ్ గా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.. భవిష్యత్తులో మరిన్ని తీసుకువస్తాం..” అని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
సీఆర్డీఏ సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాజధానిలో వేగంగా బ్యాంక్స్ట్రీట్ నిర్మాణ పనులు అవుతున్నాయని తెలిపారు.



