V Srinivas

V Srinivas

పరిపూర్ణానంద ఇండిపెండింట్ గా పోటీకి దిగితే.,

పరిపూర్ణానంద ఇండిపెండింట్ గా పోటీకి దిగితే.,

ఉభయ తెలుగు రాష్ట్రాలలో పేరొందిన స్వామి పరిపూర్ణానంద రాజకీయాలలో క్రియాశీలకం కావాలని ఉవ్వుళ్లూరుతున్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తరపున విస్తృత ప్రచారం చేసినా ఏ...

విశాఖ డ్రగ్స్ కేసు.. ఏపీకి డేంజర్ సిగ్నల్

విశాఖ డ్రగ్స్ కేసు.. ఏపీకి డేంజర్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లో గంజాయి స్మగింగ్ యదేచ్చగా సాగుతోంది. ఈ ప్రభావం ఇక్కడ యువత జీవితాలపై తీవ్రంగా చూపుతోంది. సరిహద్దు రాష్ట్రాలలో ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు ఆంధ్రా...

సోషల్ మీడియా వార్..

సోషల్ మీడియా వార్..

''ఎన్నికలలో గోడ పత్రికల ప్రచారం నుంచి.. సోషల్ మీడియాకు ఎగబాకిన పబ్లిసిటీతో రూపురేఖలే మారిపోయాయి..'' ఆధునిక సాంకేతిక యుగంలో అతి పెద్ద విప్లవం సామాజిక మాధ్యమాల రాక....

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ ?

దేశవ్యాప్తంగా సంచలనం   సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం ...  సోదాలు కోసమంటూ ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు....

ప్రజల సొమ్ముతోనే సంక్షేమం

ప్రజల సొమ్ముతోనే సంక్షేమం

''వ్యక్తిగతమైన తాత్కాలిక ప్రయోజనాలు కల్పించే దశ నుంచి వ్యక్తులు ఆదాయాలు పెరిగి వారి సొంత కాళ్లపై వారు నిలబడే స్థాయికి తీసుకువెళ్లకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది..''అని లోక్...

వాలంటీర్ల తొలగింపు.. అధికారులకు..

వాలంటీర్ల తొలగింపు.. అధికారులకు..

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారన్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వాలంటీర్లను అధికారులు సస్పండ్ చేస్తున్నారు. అయితే స్థానిక అధికార వైసీపీ నేతలు మాత్రం సదరు అధికారులపై ఆగ్రహం...

ప్రతీ తల్లీ, ప్రతీ కూతురూ శక్తి స్వరూపమే.. ప్రధాని మోదీ

ఏపీ పోలీసులు తీరుపై PMO సీరియస్

సాక్షాత్తూ దేశ ప్రధాని. అయన పాల్గొన్న సభకు భద్రతా ఏర్పాట్లు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు. ఈ వ్యవహారంపై ప్రధాని కార్యాలయం, కీలక...

వాళ్ళు ముగ్గురూ ఏం మాట్లాడుకున్నారు..

వాళ్ళు ముగ్గురూ ఏం మాట్లాడుకున్నారు..

పల్నాడు జిల్లా బొప్పూడి వద్ద (చిలకలూరిపేట సమీపంలో)  ఎన్డీయే కూటమి నిర్వహించిన ప్రజాగళం సభ ముగిసిన తర్వాత  ప్రధాని నరేంద్రమోదీతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు....

praja  Galam: వైసీపీ సర్కార్  అవినీతి వల్లే ఏపీలో  అభివృద్ధి  లేదు: ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

praja Galam: వైసీపీ సర్కార్ అవినీతి వల్లే ఏపీలో అభివృద్ధి లేదు: ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతితో మంత్రులు పోటీపడుతున్నారు. ఏపీలో అవినీతి సర్కార్ ను సాగనంపాలి... అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో ''ప్రజా గళం'' సభలో...

Page 2 of 74 1 2 3 74

You May Like