Tag: CM JAGAN

జ‌గ‌న్ నుంచి ప్రాణహాని ఉందంటూ ద‌స్త‌గిరి పిటిష‌న్‌

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా ఉన్న ద‌స్త‌గిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్ష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని, ర‌క్ష‌ణ క‌ల్పించేలా ...

Read more

మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. జగన్‌కు అత్యంత నమ్మకస్తురాలిగా మెలిగారు. టీడీపీ, జనసేన నాయకులపై దుమ్మెత్తి ...

Read more

ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగిస్తున్న జగన్: లోకేశ్

రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలిపోవడంతో సీఎం జగన్ ముసుగును తొలగించి ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగిస్తున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. ఆ పోకడలను భరించలేక ఇటీవల నెల్లూరు ...

Read more

కృష్ణా జలాలతో కుప్పం చెరువులు నింపుతాం.. సీఎం జగన్

గతంలో కుప్పంలో పర్యటించినపుడు కృష్ణా జలాలను తీసుకొస్తానని మాటిచ్చాను.. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నా.. అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. కుప్పంలోని శాంతిపురం సభలో ఆయన ...

Read more

చంద్రబాబు రాజకీయ రాక్షసుడు

తాము పేదలకు మంచి చేస్తుంటే చంద్రబాబు అసూయతో రగిలిపోతున్నాడని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఒంగోలులో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసి అనంతరం సభలో జగన్ ...

Read more

బీజేపీ వైసీపీతో కుమ్మక్కయ్యిందా?

ఇటీవల ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, సీఎం జగన్ వరుసగా మోదీ, అమిత్ షాను కలవడంతో రాజకీయ వాతావరణం రంజుగా మారింది. టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు గురించే ...

Read more

‘కోడికత్తి’ శ్రీనుకు బెయిల్

ఐదేళ్లుగా జైల్లోనే .. ఎట్టకేలకు ఊరటనిచ్చిన కోర్టు గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి జగన్ పై కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ...

Read more

ఓటు వేసిన సీఎం జగన్

ఎప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఎన్డీయే కూటమి తరపున ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్న విషయం తెలిసిందే.. ...

Read more

కొత్త విద్యా విధానంతో ఏపీలో స్కూళ్లు ..

ఏపీలో పాఠశాలలు కొత్త విద్యావిధానంలో అడుగుపెట్టబోతున్నాయి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు విద్యార్థులతో కలకలలాడుతున్నాయి. గతంలోలా కాకుండా ఆరు అంచెల విద్యావిధానంతో విద్యా సంవత్సరం కొనసాగనుంది. శాటిలైట్ ...

Read more

  జగన్‌కు రాజపక్స గతే: చంద్రబాబు

కోనసీమలో అల్లర్లకు వైయస్సాఆర్ పార్టీనే కారణమని.. వారే తమ మనుషుల్ని పెట్టుకుని అమలాపురంలో విధ్వంసం సృష్టించారని టీడీసీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వారి ఇళ్లను వారే తగలబెట్టుకుని ...

Read more

You May Like