టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి మానిఫెస్టో ప్రజలలోకి దూసుకుపోతోంది. నెలరోజులపాటు భారీ కసరత్తు చేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ మానిఫెస్టో రూపొందించారు. యువతకు, రైతులకు, మహిళలకు, వృద్దులకు, బీసీ, కాపు సోదరులకు, ఎస్సీ.. ఎస్టీ.ఇలా అన్ని వర్గాలకు మేలు చేసే అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టిన మానిఫెస్టోలో కీలక అంశాలపై ప్రజలలో వివిధ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది..