విశాఖలో కోడి కత్తి లాంటి మరో కొత్త నాటకానికి జగన్ అండ్ కో పన్నాగం పన్నిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ఆరోపించారు. ముందు విద్వేషాలు పెంచేలా ప్రసంగాలు, తర్వాత కృత్రిమ ఉద్యమాలు, ఇవాళ జనంలేని గర్జనలు.. ఏవీ పనిచేయకపోయే సరికి మంత్రులపై దాడి.. డ్రామా ఆడుతున్నారని పేర్కొన్నారు.