జయకేతనం . . జనసేన 12 ఏళ్ల ప్రస్థానం..

పోటీ చేసిన మొదట్లో పార్టీ వ్యవస్థాపకుడైన పవన్ కళ్యాణ్ సైతం ఓటమి చవిచూశారు .  అయినా మొక్కవోని దీక్షతో రాజకీయ పోరాటంలో కొనసాగారు . ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు”!! ఇది పవన్‌కల్యాణ్‌ నటించిన సినిమాలోని ఓ డైలాగ్. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ  అణగిమణిగా తగ్గడం ద్వారా నెగ్గి చూపించారు పవన్‌కల్యాణ్. రాష్ట్ర విభజన సమయంలో ప్రశ్నించే గొంతుక ఉండాలంటూ జనసేన పార్టీ ఏర్పాటుచేసిన ఆయన, పదేళ్లపాటు కనీసం చట్టసభలో అడుగుపెట్టలేకపోయారు. ఓటమిని … Read more

సీఐడీ మాజీ చీఫ్ సునీల్ సస్పండ్ . .

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్న్డపుడు అప్పటి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ చేసిన సునీల్ కుమార్ . . సునీల్‌కుమార్‌పై వచ్చిన అభియోగాలు, ఆరోపణలపై విచారణ జరిపించిన ప్రభుత్వం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా నేతృత్వంలో విచారణ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని సునీల్‌కుమార్‌పై ఆరోపణలు సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారని సునీల్‌కుమార్‌పై ఆరోపణలు

చంద్రబాబునే మార్చేస్తాం . … టీడీపీ సోషల్ మీడియా ఎటాక్ . .

”పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడినే మార్చిన పార్టీ. NTR బతికుండగానే పక్కదారులు పట్టి పార్టీని భ్రష్టు పట్టించే పరిస్థితికి తీసుకువెళ్ళినపుడు ఆ మహనీయుడినే తప్పించాం . రూటు మారుతుంటే చంద్రబాబు నైనా మార్చేస్తాం . . అతనో లెక్కా .  పార్టీని రక్షించుకోవాలంటే ఏదైనా చేస్తాం . .’ అంటూ టీడీపీ హార్డ్ కోర్ సోషల్ మీడియా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఆగ్రహోదగ్రులవుతున్నారు .  ముక్యంగా NRI వింగ్ మరీ దాడి ఉదృతం చేస్తున్నారు … Read more

జీవి రెడ్డి రాజీనామా . . టీడీపీకి పెద్ద మైనస్ . .

జీవి రెడ్డి .  ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీ వాయిస్ బలంగా వినిపించిన యువనేత. టీడీపీ అధికారంలో లేని సమయంలో 2021 లో ఆ పార్టీలో చేరి . … అప్పటి అధికార వైసీపీ అరాచకాలపై పద్దతి ప్రకారం ధ్వజమెత్తి ,  జనంలో జగన్ సర్కార్ అరాచకాలు ,  అక్రమాలను కడిగేసిన నిఖార్చయిన నేతగా టీడీపీలో పేరుంది .  అలాంటి నేతను తెలుగుదేశం అధిష్టానం చేతగాని చేష్టలతో వదులుకోవాల్సి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా , … Read more

కూటమి ప్రభుత్వానికి ఇండోసోల్‌ సంస్థ బెదిరింపు లేఖ

 కూటమి ప్రభుత్వ చేతకాని తనాన్ని ఈ అంశం తేటతెల్లం చేస్తుంది .  ఎంత లోకువ కాకపొతే . . ఏకంగా ప్రభుత్వాన్నే బెదిరించే స్థాయికి ఒక కంపేజీ చేరిందంటే రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత అనుకోవాలి ? ? వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా అప్పనంగా భూములు కొట్టేసిన జగన్ బంధువు సంస్థ ఇండ్ సోల్‌ కూటమి ప్రభుత్వానికి బెదిరింపు లేఖలు పంపుతోంది. పోర్టుకు అడ్డంకి లేకుండా ప్రత్యామ్నాయంగా భూములు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించినా సరే హెచ్చరికలు చేస్తోంది. ప్రభుత్వానికి … Read more

Driverless  Vehicles in Secretariat:ఏపీ సచివాలయంలో డ్రైవర్ లెస్ వాహనాలు

     లేటెస్ట్ టెక్నాలజీ  సంతరించుకున్న ఏపీ  సెక్రటేరియట్  – విజయవంతమైన డ్రైవర్ లెస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాహనాల ట్రయల్ రన్  వాహన  డ్రైవింగ్ లోనూ లేటెస్ట్ టెక్నాలజీ వినియోగం రానురాను పెరుగుతోంది. ఐటీలోనే కాకుండా.. AI ని అన్ని రంగాలలోకీ చొప్పిస్తున్నారు.  ఏపీ సచివాలయంలో డ్రైవర్ లెస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాహనాలను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఐఐటీ హైదరాబాద్ విద్యార్ధులు రూపకల్పన చేసిన ఈ వాహనాలను ఉద్యోగులు, సందర్శకుల రాకపోకల కోసం ఉపయోగించనున్నారు. భవిష్యత్తులో మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని … Read more

అటవీ భూమి ఆక్రమించిన పెద్దిరెడ్డిని బిగిస్తారా ? ద్వారంపూడిని వదిలేసినట్లు..,

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ,  వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు అటవీశాఖ మంత్రిగా పదవి నిర్వహించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి … అటవీభూములకు ఎసరు పెట్టారు. వందల ఎకరాల భూముల రికార్డులు ఏమార్చి సొంత భూమిగా మార్చేచుకున్నారు .  ఇందులో ఇప్పటి వరకు సుమారు 80 ఎకరాల భూమి మాత్రం ట్యాపరింగ్ చేసినట్లు తేలింది .  అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందా ? లేక గతంలో రేషన్ బియ్యం మాఫియాలో అడ్డంగా బుక్ … Read more

విశాఖలో ‘హైటెక్‌ సిటీ’ – ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు

 ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ,  AI ల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది .  ఇప్పటికే గూగుల్ ,  టీసీఎస్ వంటి సంస్థలు విశాఖపట్నంలో కార్యకలాపాలు సాగించేందుకు ముందుకు వచ్చాయి . హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ తరహాలో విశాఖలోని మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని ఏపీ సర్కార్ తాజాగా  నిర్ణయం తీసుకుంది.  డేటా సెంటర్లు, కృత్రిమ మేధ (ఏఐ) హబ్‌ల ఏర్పాటు కంపెనీలకు అందులో చోటు కల్పించనుంది. డీప్‌ టెక్నాలజీ, … Read more

కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బిక్కిన విశ్వేశ్వరరావు

భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడుగా బిక్కిన విశ్వేశ్వరరావు  నియమితులయ్యారు .  విద్యార్థి నాయకుడిగా రాజకీయాలలో ప్రవేశించిన బిక్కిన . . ముందు నుంచీ బీజేపీలోనే ఉన్నారు .  కేంద్ర ,  రాష్ట్ర స్థాయిలో బీజేపీ ముక్యులతో బిక్కినకు సత్సంబంధాలు ఉన్నాయ్ .  విశ్వేశ్వరరావు ఎంపికపై బీజేపీలోనే కొందరు నాయకులు అడ్డుచెప్పినా ,  పదవి రాకుండా విశ్వ ప్రయత్నాలు చేసినా , , బిక్కిన ఎంపికను ఆపలేకపోయారు .  పెద్దాపురం మండలం కట్టమూరు విశ్వేస్వరరావు స్వగ్రామము … Read more

కృష్ణంరాజు ‘మెగా మెడికల్ క్యా0ప్

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీనటులు   యు.వి కృష్ణంరాజు  జయంతి సందర్భంగా ‘మెగా మెడికల్ క్యాంప్ నాకు విశేష స్పందన వచ్చింది .  ”యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్” వారి ఆధ్వర్యంలో మాజీ కేంద్రమంత్రి శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు మెమోరియల్ సారధ్యంలో భీమవరం లోని డి ఎన్ ఆర్ పాఠశాల నందు నిర్వహించిన ‘ ఉచిత మెగా ఘగర్ వ్యాధి చికిత్స శిబిరం ‘ లో బీజేపీ నేతలతో పాటు పలువురు ప్రముఖులు … Read more