Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home ఆంధ్రప్రదేశ్

Andhra: ఆంధ్రాలో 79 వేల హెక్టార్ల భూమి సారం కోల్పోయింది

దేశవ్యాప్తంగా 2011-13 నుంచి 2018-19 మధ్యకాలంలో కొత్తగా 14.5 లక్షల హెక్టార్ల భూమి సారం కోల్పోయింది. తెలంగాణలో 39,652 హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో 79,283 హెక్టార్ల భూమి నిస్సారంగా మారింది.

V Srinivas by V Srinivas
February 23, 2022
in ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Andhra: ఆంధ్రాలో 79 వేల  హెక్టార్ల భూమి సారం కోల్పోయింది

ఈ వార్త ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రైతాంగానికే కాదు.. ప్రజలకు నష్టం కలిగించే అంశమే. ఐదేళ్ల వ్యవధిలో తెలంగాణలో మొత్తం 39,652 లక్షల హెక్టార్ల భూమి సారం కోల్పోయింది. ఆంధ్ర ప్రదేశ్ లో 79,283 హెక్టార్ల భూమి సారం కోల్పోయి.. సత్తువగా మారింది.
2011-13తో పోలిస్తే 2018-19లో అధిక భూమి క్షీణతకు గురైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 17, ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో నిలిచాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలోని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ తాజాగా విడుదల చేసిన ‘డెసెర్టిఫికేషన్‌ అండ్‌ ల్యాండ్‌ డీగ్రెడేషన్‌ అట్లాస్‌’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
దేశవ్యాప్తంగా 2011-13 నుంచి 2018-19 మధ్యకాలంలో కొత్తగా 14.5 లక్షల హెక్టార్ల భూమి సారం కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో 79,283 హెక్టార్ల భూమి నిస్సారంగా మారింది, తెలంగాణ రాష్ట్రంలో ఇదే సమయంలో 39,652 హెక్టార్లు, అత్యధికంగా మహారాష్ట్రలో 4,80,094 హెక్టార్ల భూమి (ఎడారీకరణ)క్షీణతకు గురై ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. 2011-13తో పోలిస్తే 2018-19లో అధిక భూమి క్షీణతకు గురైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ 6, తెలంగాణ 17వ స్థానంలో నిలిచాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలోని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ తాజాగా విడుదల చేసిన ‘డెసెర్టిఫికేషన్‌ అండ్‌ ల్యాండ్‌ డీగ్రెడేషన్‌ అట్లాస్‌’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో భూక్షీణతకు నీటికోత, అటవీసంపద తగ్గిపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇదే సమయంలో పొలాలకు వేసే ;పశువుల ఎరువులతో పాటు.. ప్లాస్టిక్ వంటి అనేక హానికారకాలు భూమిని పాడుచేసి భూసారాన్ని క్షీణింప చేస్తున్నాయ్. ఈ సమస్య పరిష్కరానికి ప్రకృతి వ్యవసాయం కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది.

ShareSendShareTweet
Previous Post

Before dying: చనిపోయే ముందు మెదడులో ఏం జరుగుతుంది?

Next Post

IMMUNITY: ఇమ్యూనిటీని పెంచే ఇంధనం.. ఖర్జూరం..

Related Posts

జనసేనలోకి చిరంజీవి?  నిజమేనా?
ఆంధ్రప్రదేశ్

జనసేనలోకి చిరంజీవి? నిజమేనా?

August 10, 2023
సంక్షేమ ప్రలోభాలతో డేంజర్..
ఆంధ్రప్రదేశ్

సంక్షేమ ప్రలోభాలతో డేంజర్..

August 6, 2023
మార్గదర్శి కేసులో  జగన్‌‌కు ఎదురుదెబ్బ..
ఆంధ్రప్రదేశ్

మార్గదర్శి కేసులో జగన్‌‌కు ఎదురుదెబ్బ..

August 4, 2023
Next Post
IMMUNITY: ఇమ్యూనిటీని పెంచే ఇంధనం.. ఖర్జూరం..

IMMUNITY: ఇమ్యూనిటీని పెంచే ఇంధనం.. ఖర్జూరం..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

No Content Available
Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved