అప్పటి వరకూ ఆ గ్రామ ప్రజలంతా అన్ని గ్రామాల మాదిరిగా సాధారణ జీవితమే గడిపారు. కానీ తాజాగా చోటు చేసుకున్న ఒకే ఒక్క అద్భుతం ఆ గ్రామ ప్రజలను రాత్రికి రాత్రే ధనికులను చేసేసింది. దాదాపు 165 మంది అకౌంట్లో ఏకంగా రూ.7.50కోట్లు జమ అయ్యాయి. దీంతో ఆ విలేజ్ ప్రస్తుతం ధనిక గ్రామంగా మారింది. వినడానికి ఏదో సినిమా స్టోరీలా అనిపించినా.. ఇది మాత్రం పచ్చి నిజం. ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..