యూఏఈలోని అబుదాబిలో మొదటి హిందూ దేవాలయం నిర్మించడం దానిని ప్రధాని మోదీ ప్రారంభిచడం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో ముస్లిం దేశం హిందూ ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చింది.
ఈ ఆలయాన్ని బహ్రెయిన్ దేశంలో బొచాసన్ నివాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ(బీఏపీఎస్) నిర్మించబోతోంది. ఆ దేశ రాజు సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా భూమిని కేటాయించినట్టు స్వయంగా ప్రకటించారు.