Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home ఆంధ్రప్రదేశ్

తిరుమలలో మంత్రి రోజా హంగామా.. అనుచరులకు వీఐపీ దర్శనం

V Srinivas by V Srinivas
August 18, 2022
in ఆంధ్రప్రదేశ్
తిరుమలలో మంత్రి రోజా హంగామా.. అనుచరులకు వీఐపీ దర్శనం

‘         రోజా. ఏపీ టూరిజం మంత్రి. ఆమె మూడు రోజుల్లో రెండుసార్లు వీఐపీ దర్శనం చేసుకున్నారు. ఇలాంటి వాటి వల్ల సామాన్య భక్తులకు దర్శనం ఆలస్యం కావడంతోపాటు.. ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు.  తిరుమలలో స్వామివారి చెంత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ నిబంధనలు కాదని ,తాము మంత్రులమని, తాము చెప్పిందే వేదమనే భావనతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఏపీ క్రీడలు, టూరిజం శాఖ మంత్రి రోజా మరోసారి తిరుమల ఆలయంలో అనుచరులతో కలిసి హంగామా చేశారు. వరుస సెలవుల కారణంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కోసం టీటీడీ పాలకవర్గం ఈనెల 21 వరకు అన్ని బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. వీఐపీల సిఫార్సులను, దర్శనాలను రద్దు చేసింది. ఈ నిబంధనలను పక్కను పెట్టిన మంత్రి రోజా అధికారులపై ఒత్తిడిలు చేసి 50 మంది అనుచరులకు చేసి బ్రేక్‌ దర్శనం కల్పించింది. దీంతో దాదాపు గంటకు పైగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. భక్తుల ఇబ్బందులపై తనకెందుకన్నట్లు వ్యవహరించారు మంత్రి రోజా.

ఇటీవల మరో ఏపీ మంత్రి మంత్రి ఉషా శ్రీచరణ్‌ కూడా ఇదేరీతిన వ్యవహరించిన విషయం తెలిసిందే.

ShareSendShareTweet
Previous Post

సీపీఎస్ పై ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కార్ చర్చలు

Next Post

ఉక్రెయిన్ లో క్లాసులు ప్రారంభం.. ఆందోళనలో భారత్ విద్యార్థులు

Related Posts

‘సాగర్‌’ డ్రామా అట్టర్‌ ఫ్లాప్‌!
ఆంధ్రప్రదేశ్

‘సాగర్‌’ డ్రామా అట్టర్‌ ఫ్లాప్‌!

December 5, 2023
ఆంధ్రప్రదేశ్

Rains: ఏపీలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు

December 2, 2023
YuvaGalam:  లోకేష్‌ను కలిసిన దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్

YuvaGalam: లోకేష్‌ను కలిసిన దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు

December 1, 2023
Next Post
ఉక్రెయిన్ లో క్లాసులు ప్రారంభం.. ఆందోళనలో భారత్ విద్యార్థులు

ఉక్రెయిన్ లో క్లాసులు ప్రారంభం.. ఆందోళనలో భారత్ విద్యార్థులు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

కేసిఆర్- రేవంత్ లను  ఓడించిన బీజేపీ అభ్యర్థి !

కేసిఆర్- రేవంత్ లను ఓడించిన బీజేపీ అభ్యర్థి !

by Chaitanya B
December 4, 2023

నాగార్జున సాగర్ డ్రామా ఏంటీ?

నాగార్జున సాగర్ డ్రామా ఏంటీ?

by V Srinivas
December 3, 2023

‘సాగర్‌’ డ్రామా అట్టర్‌ ఫ్లాప్‌!

‘సాగర్‌’ డ్రామా అట్టర్‌ ఫ్లాప్‌!

by V Srinivas
December 5, 2023

త్వరలో భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

త్వరలో భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

by V Srinivas
December 5, 2023

Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved