PM Modi: టెర్రరిస్టులకు సర్జికల్‌ స్ట్రైక్స్‌తో గుణపాఠం.. ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్‌లో ప్రచారాన్ని ముగించారు. జమ్మూలో జరిగిన సభలో కాంగ్రెస్‌-NC కూటమిపై మండిపడ్డారు.  మూడు కుటుంబ పార్టీల పాలనతో జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్‌ హయాంలో చొరబాట్లు తరచుగా జరిగేవన్నారు. బీజేపీ అధికారం లోకి వచ్చాక టెర్రరిస్టులు ఎక్కడ నక్కినా వాళ్ల స్థావరాల మీద సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేస్తున్నామని చెప్పారు. నవభారతంలో చొరబాట్లుకు తావులేదని , టెర్రరిస్టులకు సర్జికల్‌ స్ట్రయిక్స్‌తో గుణపాఠం చెప్పామని మోదీ అన్నారు.  సెప్టెంబర్‌ 28న సర్జికల్‌ స్ట్రయిక్స్‌ … Read more

Supreme Court serious: ఆ ఆలయాలు, దర్గాలు కూల్చాల్సిందే: సుప్రీంకోర్టు

రోడ్లను ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురద్వారాలు  ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే కూల్చివేయాల్సిందేనని తేల్చిచెప్పింది దేశ అత్యున్నత నాయ్యస్థానం సుప్రీంకోర్టు. అంతేకాదు మత విశ్వాసాలు కాదు ముఖ్యం కాదు ప్రజల భద్రతే ముఖ్యం అని ఘాటుగా వ్యాఖ్యానించింది.  బుల్డోజర్ జస్టిస్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. అసలు కేసు ఇది..  హత్య, అత్యాచారం కేసులలో నిందితుల ఇంటిపైకి బుల్డోజర్లను పంపిస్తున్నాయని  పలు రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు … Read more

Supreme Serious: దేవుడిని రాజకీయాలలోకి లాగొద్దు : లడ్డు కల్తీ విచారణపై సుప్రీం ధర్మాసనం

”దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి .  పాలిటిక్స్ లోకి లాగొద్దు . .” అంటూ సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది .  తిరుమల శ్రీవారి లడ్డూ  తయారీలో కల్తీ నెయ్యి వాడకం వివాదంపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఈ సందర్బంగా ధర్మాసనం  హితవు పలికింది. ”లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి మీ వద్ద  ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రభుత్వం తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్  బాలకృష్ణన్ ధర్మాసనం … Read more

Today Gold and Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Hyderabad: రూ.70,000 దాటేసిన తులం బంగారం ధర మెల్లగా తగ్గుముఖం (gold and silver price decrease) పట్టింది. గత కొన్ని రోజులుగా చుక్కలు తాకిన పసిడి.. రెండూ రోజు స్వల్పంగా తగ్గింది. దీంతో ధరల్లో మార్పులు జరిగాయి. నేడు (సెప్టెంబర్ 30) దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వైజాగ్ లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో (major cities) కూడా సోమవారం పసిడి ధరలు వరుసగా … Read more

Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై ‘బలవంతపు వసూళ్ల’ ఆరోపణలు – కేసు నమోదు చేయాలన్న కోర్టు

బెంగుళూరు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పై కేసు నమోదు చేయాలని బెంగళూరు కోర్టు ఆదేశించింది.ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వ్యక్తులు, కార్పొరేట్ సంస్థల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై నిర్మలా సీతారామన్ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

tirumala: వేంకటేశ్వర స్వామి చూస్తున్నారు- ఖుష్బూ

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై  స్పందించిన ప్రముఖ సినీ నటి ఖుష్బూ…వేంకటేశ్వర స్వామి చూస్తున్నారని అన్నారు. గతకొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశమవుతోన్న లడ్డూ వివాదంపై నటి ఖుష్బూ (Khushbu Sundar) స్పందించారు. ఎక్స్ (‘X’) వేదికగా ఆమె పోస్టు పెట్టారు.  బాధ్యులు కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు.  ఆ పోస్టులో ‘తిరుమల లడ్డూ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు మనల్ని సైలెంట్ గా ఉండమంటే ఎలా? ఇతర మతాల విషయంలోనూ … Read more

Heavy Rains: కుంభవృష్టి.. స్తంభించిన ముంబై

దేశ ఆర్థిక రాజధాని, మెట్రో సిటీ అయిన ముంబైలో ఎడతెరిపిలేకుండా  కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వానలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రహదారులన్నీ జలాశయాల్ని మరిపిస్తున్నాయ్ .    దీంతో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి .    ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో బుధవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ములుంద్, అంగేరి . , దాని పరిసరాల్లో భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలను వరదలు … Read more

ఇజ్రాయెల్ వ్యూహాలకు ఉక్కిరిబిక్కిరి

(రచయిత – పొట్లూరి పార్థసారథి )  లెబనాన్, సిరియాలలో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అన్నది ఖచ్చితమైన రిపోర్టులు లేవు. Iphone లు కూడా పేలినట్లుగా తెలుస్తున్నది! తక్కువ ధరకి Iphone వస్తే ఎవరు కొనకుండా ఉండగలరు? తక్కువ ధరకి ఎవరు ఎందుకు అమ్ముతున్నారో తెలుసుకోవాలి కదా? ఐ ఫోన్ అనేది భద్రత విషయంలో చాలా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉంటుంది అని ప్రచారంలో ఉంది. అఫ్కోర్స్! ఐఫోన్ మొదటిసారిగా 2007 లో మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని Os చాలా … Read more

Supreme Judgment:ఫోర్న్ వీడియోలపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు

భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ మరో  సంచలన తీర్పు ఇచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం, వీడియోలు డౌన్‌లోడ్ చేయడం పోక్సో చట్టం ప్రకారం నేరమని తాజాగా  సుప్రీంకోర్ట్ తీర్పునిచ్చింది. ‘కేవలం చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్ చేయడం, చూడటం పోక్సో చట్టం ప్రకారం నేరం కా దు . .’ అంటూ దంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్ట్  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం కొట్టేసింది … Read more

Tirumala Laddu Issue : సుప్రీంకోర్టుకు తిరుమల లడ్డూ వ్యవహారం…

కోట్ల మంది హిందువుల విశ్వాసాలపై ప్రసాదం కల్తీ ద్వారా దెబ్బకొట్టిన వైనంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది . తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి ఉపయోగించారనే వివాదం అత్యున్నత న్యాయ స్తానం   సుప్రీంకోర్టుకు  చేరింది. హిందూ మతాచారాలను అతిక్రమించిన ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టు   ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌‌కి సత్యం సింగ్ అనే న్యాయవాది లేఖ రాశారు. తిరుమల లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల … Read more