దశాబ్దాలుగా మార్కెట్ను ఏలుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ త్వరలో ఐస్క్రీమ్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. తమ సొంత ఫుడ్ ఇండస్ట్రీతోనే ఈ బ్రాండ్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గుజరాత్ కు చెందిన ప్రముఖ ఐస్ క్రీమ్ కంపెనీ తో భాగస్వామ్యం పెట్టుకుంటారని సమాచారం. రిలయన్స్ ఇప్పటికే ఎఫ్ఎంజీ, ఫుడ్స్ డివిజన్ లో ఉన్న రిలయన్స్ ఫుడ్స్ డివిజన్ లోనే ఐస్ క్రీమ్ ను కూడా చేర్చనున్నారు.
భారత దేశంలో ఏటా ఐస్ క్రీమ్ మార్కెట్ విలువ 20 వేల కోట్లు. ఇందులో మెజార్టీ షేర్ కొట్టేయాలని రిలయన్స్ ద్రుష్టి పెట్టింది.