Chaitanya B

Chaitanya B

జ‌గ‌న్ నుంచి ప్రాణహాని ఉందంటూ ద‌స్త‌గిరి పిటిష‌న్‌

జ‌గ‌న్ నుంచి ప్రాణహాని ఉందంటూ ద‌స్త‌గిరి పిటిష‌న్‌

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా ఉన్న ద‌స్త‌గిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్ష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని, ర‌క్ష‌ణ క‌ల్పించేలా...

కేన్స్ గుజరాత్ కు వెళ్లిపోతోందంటే బాధగా ఉంది: కేటీఆర్

కేన్స్ గుజరాత్ కు వెళ్లిపోతోందంటే బాధగా ఉంది: కేటీఆర్

కేన్స్ సెమీకాన్ అనేది సెమీ కండక్టర్ల సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్ కు తరలిపోతోందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్...

100కు పైగా సీట్లకు బీజేపీ కసరత్తు

100కు పైగా సీట్లకు బీజేపీ కసరత్తు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్ర ఎన్నికల కమిటీ రెండో సమావేశంలో 100కు పైగా సీట్ల కోసం మేధోమథనం చేసింది. ప్రధాని మోదీ సమక్షంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,...

ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు

ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు

ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. జనసేనలో చేరిన వంశీకృష్ణ, టీడీపీలో చేరిన సి.రామచంద్రయ్యలపై ఆయన చర్యలు తీసుకున్నారు. వారిద్దరూ...

కేటీఆర్ పై ధరణి పోర్టల్ కమిటీ ఆరోపణలు

కేటీఆర్ పై ధరణి పోర్టల్ కమిటీ ఆరోపణలు

ధరణి పోర్టల్ తో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి సర్కారు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తో...

సికింద్రాబాద్-విశాఖ మధ్య రెండో వందే భారత్

సికింద్రాబాద్-విశాఖ మధ్య రెండో వందే భారత్

ప్రధాని మోదీ వర్చువల్ గా సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలును ప్రారంభించారు. సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నెంబర్ 10పై వందే భారత్ రైలుకు...

భద్రాచల రాముడి దర్శించుకున్న రేవంత్ రెడ్డి

భద్రాచల రాముడి దర్శించుకున్న రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క స్వాగతం పలికారు. ఆలయ ఈవో, పండితులు...

పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని స్థితి:కనకమేడల

పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని స్థితి:కనకమేడల

రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులను మూలనపడేశారని టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టులో వేలాది...

కరవు జిల్లాకు కియాను తెచ్చాం: లోకేశ్

కరవు జిల్లాకు కియాను తెచ్చాం: లోకేశ్

దేశంలో కియా కారు ఎక్కడ కనిపించినా అనంతపురం జిల్లానే గుర్తుకు వస్తుంది.. కరువు జిల్లాకు కార్లు పండే కియాను తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని నారా...

సీట్ల సర్దుబాటుపై బాబు నివాసానికి పవన్ కల్యాణ్

సీట్ల సర్దుబాటుపై బాబు నివాసానికి పవన్ కల్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి చేరారు. అప్పటికే అక్కడ చంద్రబాబుతో బీజేపీ నేతలు షెకావత్, బైజయంత్ పండా, జనసేన...

Page 7 of 37 1 6 7 8 37

You May Like