కోతులకు 32 ఎకరాలు.. సొంత భూమి..
'మనుషులకే కాదు.. కోతులకూ ఓ చోట సొంత భూమి ఉంది.. నిజమే.. మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలో ఉప్లా గ్రామంలో కోతుల పేరిట 32 ఎకరాల భూమి ఉంది....
'మనుషులకే కాదు.. కోతులకూ ఓ చోట సొంత భూమి ఉంది.. నిజమే.. మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలో ఉప్లా గ్రామంలో కోతుల పేరిట 32 ఎకరాల భూమి ఉంది....
విశాఖలో కోడి కత్తి లాంటి మరో కొత్త నాటకానికి జగన్ అండ్ కో పన్నాగం పన్నిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ఆరోపించారు. ముందు విద్వేషాలు...
జనసేన నిర్వహిస్తున్న 'జనవాణి' కార్యక్రమాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని వైసీపీ దుష్ట పన్నాగం పన్నుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర కోసం ఆరాటం చూపుతున్న...
'' ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలు ఉద్యోగుల రిక్రూట్ మెంట్ వేగాన్ని తగ్గిస్తున్నాయ్. కార్ల కంపెనీలు ఉత్పత్తిని ఇప్పటికే తగ్గించాయి. ఉద్యోగులను కూడా తేసేస్తున్నాయ్.. ఇలా అన్ని...
పింక్ డైమండ్ వజ్రాలకే రారాజుగా నిలిచింది. హాంకాంగ్లో శుక్రవారం నిర్వహించిన వేలంలో అత్యధికంగా రూ. 412. 29 కోట్లు పలికింది. 11.5 క్యారెట్ల బరువున్న విలియమ్సన్ పింక్...
పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో గోదావరి నదికి ఇరువైపులా సంయుక్త సర్వేకు సీడబ్ల్యూసీ నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ అధికారులు ధ్రువీకరించారు. పోలవరంపై కేంద్ర జలసంఘం ఛైర్మన్...
రాబోయే 8 నెలల నుంచి ఏడాదిలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 86 శాతం మంది సీఈఓలు విశ్వసిస్తున్నట్లు ఓ ప్రముఖ...
కర్ణాటకలో మత సామరస్యం వెల్లివిరిసింది. ఓ ముస్లిం చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గోశాల కోసం ఏకంగా తన రూ.2 కోట్లు విలువ చేసే భూమిని విరాళంగా...
ప్రఖ్యాతి గాంచిన మధురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం 108 మంది వివిధ వయసుల వారు ఒకే వేదికపై వీణ వాయించారు....
భారత్కు చెందిన ఓ ఔషధాల తయారీ సంస్థకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ జారీ చేసింది. హరియాణా కేంద్రంగా పనిచేసే మెయిడెన్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ తయారు...
ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.
Read More
© 2021 AbhiNews Telugu News - All Rights Reserved
© 2021 AbhiNews Telugu News - All Rights Reserved