V Srinivas

V Srinivas

కోడి కత్తి లాంటి మరో నాటకం: వైసీపీపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్

కోడి కత్తి లాంటి మరో నాటకం: వైసీపీపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్

విశాఖలో కోడి కత్తి లాంటి మరో కొత్త నాటకానికి జగన్ అండ్ కో పన్నాగం పన్నిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ఆరోపించారు. ముందు విద్వేషాలు...

జనవాణిని అడ్డుకునేందుకే.. వైసీపీ రాద్ధాంతం: పవన్​

జనవాణిని అడ్డుకునేందుకే.. వైసీపీ రాద్ధాంతం: పవన్​

జనసేన నిర్వహిస్తున్న 'జనవాణి' కార్యక్రమాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని వైసీపీ దుష్ట పన్నాగం పన్నుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర కోసం ఆరాటం చూపుతున్న...

మాంద్యం ముంచుకొస్తోంది…

మాంద్యం ముంచుకొస్తోంది…

'' ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలు ఉద్యోగుల రిక్రూట్ మెంట్ వేగాన్ని తగ్గిస్తున్నాయ్.   కార్ల కంపెనీలు ఉత్పత్తిని ఇప్పటికే తగ్గించాయి. ఉద్యోగులను కూడా తేసేస్తున్నాయ్.. ఇలా అన్ని...

ఈ వజ్రం ఎన్ని వందల కొట్లో తెలుసా?

ఈ వజ్రం ఎన్ని వందల కొట్లో తెలుసా?

పింక్‌ డైమండ్‌ వజ్రాలకే రారాజుగా నిలిచింది. హాంకాంగ్‌లో శుక్రవారం నిర్వహించిన వేలంలో అత్యధికంగా రూ. 412. 29 కోట్లు పలికింది. 11.5 క్యారెట్ల బరువున్న విలియమ్‌సన్‌ పింక్‌...

పోలవరం బ్యాక్ వాటర్స్ ఎఫెక్ట్  పై  సంయుక్త సర్వేకు సీడబ్ల్యూసీ నిర్ణయం..

పోలవరం బ్యాక్ వాటర్స్ ఎఫెక్ట్ పై సంయుక్త సర్వేకు సీడబ్ల్యూసీ నిర్ణయం..

 పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో గోదావరి నదికి ఇరువైపులా సంయుక్త సర్వేకు సీడబ్ల్యూసీ నిర్ణయించింది. ఈ విషయాన్ని  తెలంగాణ అధికారులు ధ్రువీకరించారు.  పోలవరంపై కేంద్ర జలసంఘం ఛైర్మన్...

ఏడాదిలో ఆర్ధిక మాంద్యం: మెజార్టీ సీఈఓల అంచనా

ఏడాదిలో ఆర్ధిక మాంద్యం: మెజార్టీ సీఈఓల అంచనా

రాబోయే 8 నెలల నుంచి ఏడాదిలో  ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 86 శాతం మంది సీఈఓలు విశ్వసిస్తున్నట్లు ఓ ప్రముఖ...

గోశాల కోసం నాలుగున్నర ఎకరాల విరాళం.. ముస్లిం దాతృత్వం

గోశాల కోసం నాలుగున్నర ఎకరాల విరాళం.. ముస్లిం దాతృత్వం

కర్ణాటకలో మత సామరస్యం వెల్లివిరిసింది. ఓ ముస్లిం చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గోశాల కోసం ఏకంగా తన రూ.2 కోట్లు విలువ చేసే భూమిని విరాళంగా...

ఒకేసారి 108 మంది.. వీణ వాయిస్తూ.. అమ్మవారికి స్వరాభిషేకం

ఒకేసారి 108 మంది.. వీణ వాయిస్తూ.. అమ్మవారికి స్వరాభిషేకం

ప్రఖ్యాతి గాంచిన మధురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం 108 మంది వివిధ వయసుల వారు ఒకే వేదికపై వీణ వాయించారు....

దగ్గు మందు వల్ల 66మంది పిల్లలు మృతి!’.. ఇండియన్ కంపెనీకి WHO వార్నింగ్

దగ్గు మందు వల్ల 66మంది పిల్లలు మృతి!’.. ఇండియన్ కంపెనీకి WHO వార్నింగ్

  భారత్​కు చెందిన ఓ ఔషధాల తయారీ సంస్థకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ జారీ చేసింది. హరియాణా కేంద్రంగా పనిచేసే మెయిడెన్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ తయారు...

Page 42 of 76 1 41 42 43 76

You May Like