‘ కొందరు కారణజన్ములుగా పుడతారు. వారు చరిత్ర రాస్తారు.. అలంటి అరుదైన వ్యక్తి ఎన్టీఆర్తె.’ మన తెలుగు గడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తుల్లో ఎన్టీఆర్ ఒకరనీ, అలాంటి అభ్యుదయవాది, ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తున్నాను…. అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘ ఆయనకు తెలుగు భాషపై వున్న మక్కువ, పట్టు ఎంతగానో నన్ను ఆకట్టుకునేది, ఆయనకు మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను…’ అని పవన్ ఎన్టీఆర్ కి జోహార్ .. చెప్పారు.