జాతీయం

జాతీయం

గడ్డం, మీసాలు ట్రిమ్:న్యూ లుక్‌లో రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ న్యూ లుక్‌లో కనిపిస్తున్నారు. సాధారణంగా రాహుల్ గాంధీ క్లీన్ షేవ్ చేసుకుంటారు. అయితే, ఆయనకు కొంచెం మీసాలు, గడ్డం ఉంచుకోవడంతో సరికొత్తగా...

Read more

మూడు రాజధానులపై విచారణ తేదీని ప్రకటించిన సుప్రీంకోర్టు

అమరావతే రాజధాని అంటూ హైకోర్టు తీర్పు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైసీపీ ప్రభుత్వం మార్చ్ 28న విచారిస్తామన్న సుప్రీంకోర్టు         ...

Read more

ఆర్ధిక అనిచ్చితి ఇంకా తొలగిపోలేదు RBI గవర్నర్

గడిచిన కొన్ని నెలల్లో ప్రపం చ ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు కాస్త మెరుగైనప్పటికీ, అనిశ్చితులు ఇంకా కొనసాగుతున్నాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. రుణ ఒత్తిళ్లు,...

Read more

విదేశీ చదువులపై యువత మోజు..

విదేశాల్లో స్థిరపడేందుకు ఎక్కువ మంది భారతీయులు మొగ్గు చూపుతున్నారు.  ఇందులో యువత ఎక్కువగా  ఉంటోంది. ఇటీవల ఈ ధోరణి మరీ ఎక్కువగా ఉంది. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌...

Read more

డిజిటల్‌ కామన్‌ ఐడీగా ‘పాన్‌’

నిర్దిష్టమైన ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన అన్ని డిజిటల్‌ సేవలకు శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌)ను గుర్తింపు పత్రంగా (కామన్‌ ఐడెంటిఫయర్‌) ఉపయోగించవచ్చని కేంద్రం  స్పష్టం చేసింది.   దేశ వ్యాప్తంగా...

Read more

మళ్ళీ మోదీ యే ..ఇండియాటుడే-సీ ఓటర్ సర్వే ఫలితాలు

మోదీకి 72 శాతం మంది ఆమోదం తొమ్మిదేళ్ల ఎన్డీయే సర్కారు పాలన పట్ల 67%  సంతృప్తి కరోనా కట్టడి, రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు...

Read more

సేతు సముద్రం ప్రాజెక్టుపై తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం

భారతదేశానికి పశ్చిమాన ఉన్న అరేబియా తీరం నుంచి తూర్పు తీరాన్ని చేరుకోవాలంటే ఇప్పటివరకు శ్రీలంక చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే, భారత్, శ్రీలంక మధ్య...

Read more

ప్రతీ భారతీయుడు గర్వించే ఘనత ఇది.. ఆర్ఆర్ ఆర్​ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డుపై ప్రధాని మోదీ హర్షం

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు....

Read more

కాంగ్రెస్‌లో చేర‌నున్న వ‌రుణ్ గాంధీ? బీజేపీకి ఎదురు దెబ్బే

బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ కాషాయ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సంసిద్ధ‌మ‌వుతు న్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొంతకాలంగా  సొంత పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న వరుణ్ పార్టీ...

Read more

ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సమావేశం

భారత్ లో నాలుగు రోజుల పర్యటనకు విచ్చేసిన మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని సాధించేందుకు...

Read more
Page 13 of 24 1 12 13 14 24