Bengalore : ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) కు స్వల్ప ఊరట లభించింది. మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) కేసులో సిద్ధరామయ్యను విచారించాలంటూ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ (Governor Dhavar Chand Gehlot) ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆదేశాల (Governor Orders) నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టు (Karnataka High Court)ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సిద్ధరామయ్యపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం … Read more

Liquor Case: లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam Case) లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ మేరకు పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. అయితే, లిక్కర్ పాలసీ ఈడీ(ED) మరియు సీబీఐ(CBI) కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో కవిత పిటిషన్ (Kavita Petition) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కవిత పిటిషన్ పై … Read more

Badlapur School Case: బద్లాపూర్ స్కూల్ లో లైంగిక వేధింపుల కేసు.. వెల్లువెత్తుతున్న నిరసనలు

Badlapur : బద్లాపూర్ లోని ఓ స్కూల్ లో ఇద్దరు నాలుగేళ్ల బాలికల ( 4 Year Old Girls) పై లైంగిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో చిన్నారుల తల్లిదండ్రులతో పాటు స్థానిక ప్రజలు నిరసన (Protests) కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా బద్లాపూర్ బంద్ (Badlapur Bundh) కు ఆందోళనకారులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా బద్లాపూర్ స్టేషన్ లో రైల్ రైకో నిరసనకు దిగారు. దాంతోపాటుగా కర్జాత్ నుండి ముంబైకి వెళ్లే రైళ్లను నిలిపివేశారు. … Read more

Monkeypox: వణికిస్తున్న ‘మంకీపాక్స్’.. అప్రమత్తమైన కేంద్రం

Monkeypox: కరోనా తరహాలో మరో మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆఫ్రికాలో మొదలైన మంకీపాక్స్ (Monkeypox)ఇతర దేశాలకు సైతం వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) అత్యవసర స్థితిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ పొరుగు దేశమైన పాకిస్థాన్ (Pakistan) లో కూడా మంకీపాక్స్ వ్యాపిస్తోందని తెలుస్తోంది. దీంతో భారత్ లోని కేంద్ర ప్రభుత్వం (Central Government) అప్రమత్తమైంది. అంతర్జాతీయ విమానాశ్రయాలను అలర్ట్ చేసింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని నౌకాశ్రయాల దగ్గర నిఘా … Read more

Supreme Court: కోల్‎కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంలో విచారణ

కోల్‎కతా (Kolkata) ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ( Justice DY Chandra Chude) నేతృత్వంలోని జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారించనుంది. అయితే ఈ కేసును ఇప్పటికే కోల్‎కతా హైకోర్టు ( Kolkata High Court) ఆదేశాల మేరకు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. హత్యాచార ఘటనలో ప్రిన్సిపల్ పాత్రపై సీబీఐ అధికారులు (CBI … Read more

Telangana: కొత్త రెవెన్యూ చట్టంపై తెలంగాణ సర్కార్ ప్రకటన.!!

తెలంగాణ (Telangana) లో అతి త్వరలో రెవెన్యూ చట్టం అమల్లోకి రానుందని తెలుస్తోంది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ (Dharani Portal) వలన రాష్ట్రంలోని ప్రజలు, రైతులు అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ మంత్రులు, నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కొత్త రెవెన్యూ చట్టం (New Revenue Act ) డ్రాఫ్ట్ బిల్లుపై తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (Telangana Revenue Employees Services Association) నిర్వహించిన సమావేశానికి … Read more

Earthquake: జమ్మూకాశ్మీర్ లో భూకంపం.. తీవ్రత 4.9 గా నమోదు.!

జమ్మూకాశ్మీర్ (Jammu and Kashmir) లో సంభవించిన రెండు భూకంపాలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఉదయం భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ ( National Center for Seismology) తెలిపింది. బారాముల్లా జిల్లా (Baramulla District) లో భూమి కంపించగా.. రిక్టర్ స్కేలు( Richter Scale) పై 4.9 తీవ్రత నమోదైంది. ఒక్కసారిగా భూకంపం (Earthquake) రావడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే ప్రకంపనలు ఐదు కిలోమీటర్ల లోతులో 34.17 … Read more

భారత ఆర్మీ మాజీ చీఫ్ సుందర్ రాజన్ పద్మనాభన్ కన్నుమూత..!

Former Army Chief : భారత ఆర్మీ మాజీ చీఫ్ సుందర్ రాజన్ పద్మనాభన్ కన్నుమూశారు. సోమవారం చెన్నై (Chennai) లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. జనరల్ పద్మనాభన్ డిసెంబర్ 5, 1940 న కేరళలోని త్రివేండ్రంలో జన్మించారు. డెహ్రాడూన్ లోని ప్రతిష్టాత్మక రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (Rashtriya Indian Military College), పూణేలోని ఖడక్ వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ(National Defense Academy) లో విద్యను అభ్యసించారు. సుమారు 43 ఏళ్ల … Read more

Supreme Court: కోల్‎కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ..

Supreme Court: కోల్‎కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ( RG Kar Medical College) లో చోటు చేసుకున్న ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఆగస్ట్ 20న విచారణ చేపట్టనుంది. మరోవైపు ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశం అంతటా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా సీబీఐ విచారణ (CBI Investigation) కూడా జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆర్జీ … Read more

అభిమానులకు గుడ్ న్యూస్.. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీ..!!

Mohammed Shami Re-Entry: క్రికెట్ అభిమానులకు శుభవార్త (Good News). టీమిండియా స్టార్ పేసర్ (Team India Star Pacer) మహమ్మద్ షమీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. నిజానికి దులీప్ ట్రోఫీలోనే ఆడతాడని భావించినప్పటికీ గాయం ఇంకా మానకపోవడంతో రీ ఎంట్రీ ( Re-Entry) ఆలస్యం అవుతోంది. చీలమండకు గాయం కావడం, శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో వన్డే ప్రపంచ కప్ 2023 (ODI World Cup 2023) ఫైనల్ జరిగినప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు … Read more