హైడ్రా బాధితులకు అండగా ఉంటాం . కెటిఆర్

”హైడ్రాలో న్యాయవిరుద్దంగా భవనాలు కూల్చివేతలు గురైన వారికి బిఆర్ఎస్ అండగా ఉంటుంది . .” అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు భరోసా ఇచ్చారు .  హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో చెరువుల ఆక్రమణలతో నిర్మాణాల కూల్చివేతలపై గందరగోళ పరిస్థితులు తలెత్తాయి .  ఈ నేపధ్యంలో కెటిఆర్ మాట్లాడుతూ . . ఇబ్బందులు గురైన వారు తెలంగాణ భవన్ కి రావాలని పిలుపునిచ్చారు .

Farmers Suicides : ఆగని రైతన్నల ఆత్మహత్యలు

అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఇద్దరు రైతులు ఆత్మహత్య జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కిష్టగూడేనికి చెందిన మేకల మల్లేశం(45) అనే రైతు 8 ఎకరాల్లో పత్తి, ఎకరంలో వరిని సాగు చేస్తున్నాడు. వ్యవసాయం కలిసి రాక అప్పులు కావడంతో మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్‌పేట్ గ్రామానికి చెందిన రైతు నందిగామ నర్సింహ(55) రెండు ఎకరాల్లో వరి పంట వేశాడు. అప్పులు అధికం కావడంతో, మనస్తాపంతో … Read more

kisan: రైతుల హక్కుల సాధనకు  ఛలో కామారెడ్డి

తెలంగాణ రైతుల సమస్యలు పరిష్కారం, హక్కుల సాధనకు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఛలో కామారెడ్డికి పిలుపునిచ్చారు.  అక్టోబర్ 5వ తేదీన శనివారం ఉదయం 10గంటలకు తెలంగాణ రాష్ట్రమహాసభలు జరగనున్నాయని కిసాన్ సంఘ్ నాయకులు భాగ్యనగరంలో తెలిపారు. సమాజంలో 60శాతం ఉన్న రైతుల సంక్షేమంపై ప్రభుత్వాలు శ్రద్దచూపాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా వరంగల్ లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను వెంటనే అమలు పరచాలని కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది. 1. రూ.2 లక్షల రైతు రుణమాఫీని … Read more

High Risk Zone:వాతావరణ రిస్క్ జోన్ లో ఏపీ , తెలంగాణ

భూమండలంపై వాతావరణ మార్పులు వేగవంతంగా జరుగుతున్నాయి .  వెయ్యేళ్ళలో జరగనంత కాలుష్య కారక ప్రభావాన్ని మనం ఈ ఏభై ఏళ్లలోనే చేసేసాం .  ఓ ప్రాంతంలో భారీ వర్షాలు ,  ఇంకోచోట కరవు . . ఈ పరిస్థితులు రాన్రాను మరింత పెరగనున్నాయి .  ”అసాధారణ వాతావరణ పరిస్థితులతో దేశంలో అనేక రాష్ట్రాలు ఇదే తరహా ప్రమాదంలో ఉన్నాయి’’ అని భారత వాతావరణ శాఖ రిటైర్డ్  డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ కేజే రమేష్‌ పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం … Read more

Note for Vote Case: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి రిలీఫ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో తీవ్ర  సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై సుప్రీంకోర్ట్ ఈరోజు  (శుక్రవారం) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయబోమని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ బదిలీ పిటిషన్‌పై విచారణను అత్యున్నత న్యాయస్థానం ఇవాళ ముగించింది. ఓటుకు నోటు కేసును తెలంగాణా నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చెయ్యాలంటూ మాజీ మంత్రి జగదీశ్వర్ … Read more

Immersion of Ganesh: వామ్మో . . నిమజ్జనానికి 25వేల మంది పోలీసులు

వినాయక చవితి . . ఈ పేరు చెపితేనే హైదరాబాద్ లో అత్యంత పెద్ద పండగ .   వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌లో గణపతి నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు .   ఈ వివరాలను హైదరాబాద్  నగర సీపీ సీవీ ఆనంద్ (ఐపిఎస్) తెలిపారు.  అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. దీని కోసం 25వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసమన్నారు .  గణేశ్ పండగ సందర్భంగా నగరవ్యాప్తంగా భారీఎత్తున పందిళ్లు … Read more

Telanga High court : పార్టీ మారితే అంతే మరి . ..తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు..

‘TG High Court on MLAs Disqualification Case:  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ  హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. ”స్వలాభాల  కోసం పార్టీలు మారే ప్రజాప్రతినిధులకు షాకిచ్చే తెలంగాణ హైకోర్టు తీర్పిది ” పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది తెలంగాణ హైకోర్టు. సదరు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని … Read more

Hyderabad To Arunachalam: తెలంగాణ టు అరుణాచలం

TElanga  To Arunachalam:అరుణాచలం.. దేశంలోనే  ప్రసిద్ధమైన శైవక్షేత్రం . ఇటీవల తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా అరుణాచలం వెళుతున్నారు .    తమిళులు   ఈ క్షేత్రాన్ని తిరువణ్ణామలైగా పిలుస్తారు .    ఒక్కసారి అరుణాచలేస్వరుడిని   దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు  చెబుతుంటాయి .  హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ఒక ప్రత్యేక టూర్​ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం శాఖ . హైదరాబాద్(Hyderabad) నుంచి ఆపరేట్ చేస్తున్న ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం సెప్టెంబర్​ … Read more

Heavy rains: ఏపీ , తెలంగాణాలలో భారీ వర్షాలు . .

వరదలు, భారీ వర్షాలతో  అతలాకుతలం అవుతున్న తెలుగు రాష్ట్రాలకు మరో పిడుగుపాటి వార్త .    భారత వాతావరణ శాఖ (IMD) మరో హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అంతకంతకూ బలపడుతోందని ఇది ఉత్తర దిశగా కదులుతూ.. 9వ తేదీ నాటికి వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. అప్పటికి అది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ దగ్గర వైపుగా కదులుతుంది. తర్వాత బెంగాల్, ఒడిశా సరిహద్దుల్లో తీరం దాటే ఛాన్స్ ఉంది. దక్షిణాది రాష్ట్రాలపై ద్రోణి … Read more

Hydra System: తెలంగాణ అన్ని జిల్లాల్లో హైడ్రా తరహా వ్యవస్థ.. సీఎం రేవంత్ నిర్ణయం..!!

తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులపై స్పెషల్ డ్రైవ్ (Special Drive) లు చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ క్రమంలోనే హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలకు విస్తరిస్తామని ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కట్టడాల వలనే వరద ముప్పు వాటిల్లిందన్నారు. ప్రభుత్వం (Government) ఎంత అప్రమత్తంగా ఉన్న నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అయితే ప్రాణాపాయం మాత్రం తప్పిందని చెప్పారు. ఈ క్రమంలోనే … Read more