Olympic mens marathon : పారిస్ ఒలింపిక్స్: పురుషుల మారథాన్ లో తమిరత్ తోలాకు స్వర్ణం

Olympic mens marathon : పారిస్ ఒలింపిక్స్ 2024 లో భాగంగా జరిగిన పురుషుల మారథాన్ లో ఇథియోపియోకు చెందిన తమిరత్ తోలా స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. రెండు గంటల 06 నిమిషాల 26 సెకన్లలో తోలా ఒలింపిక్ రికార్డు సాధించాడు. బెల్జియంకు చెందిన అథ్లెట్ బషీర్ అబ్ధి రజతం సాధించగా, కెన్యాకు చెందిన బెన్సన్ కిప్రుటో కాంస్య పతకం సాధించాడు. 2016లో జరిగిన రియో గేమ్స్ లో 10,000 మీటర్ల పరుగులో కాంస్యం గెలిచిన తోలా … Read more

The Lion King Trailer :‘‘ముఫాసా’’ ది లయన్ కింగ్ ట్రైలర్ విడుదల

Mufasa: ఆస్కార్ విజేత బారీ జెంకిన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘ ముఫాసా’ ది లయన్ కింగ్ ట్రైలర్ అధికారికంగా విడుదలైంది. ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జేఫ్ నాథన్సన్ రచనలో వచ్చిన ఈ చిత్రం 2019లో … Read more

Gold Medalist Rei Higuchi : వినేశ్ ఫోగాట్ రిటర్మైంట్ నిర్ణయంపై ‘ రే హిగుచి’ పోస్ట్..!!

Gold Medalist Rei Higuchi : పారిస్ ఒలింపిక్స్ -2024 లో స్వర్ణం వరకు చేరుకొని అనర్హతకు గురైన భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఫైనల్ కు చేరుకొని వంద గ్రాముల అదనపు బరువు కారణంగా అనర్హతకు గురయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె రెజ్లింగ్ కు వీడ్కోలు … Read more

Hijab Issue: హిజాబ్ ను నిషేధించిన ముంబై కళాశాల ఉత్తర్వులపై సుప్రీం స్టే

Hijab Issue: కాలేజ్ క్యాంపస్ లో హిజాబ్, బురఖా మరియు క్యాప్, నఖాబ్ లు ధరించడాన్ని నిషేధిస్తూ ముంబైలోని ఓ కాలేజీ జారీ చేసిన సర్క్యులర్ పై సుప్రీంకోర్టు పాక్షికంగా స్టే విధించింది. దుస్తులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ విద్యార్థినులకు ఉండాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సంబంధిత కాలేజ్ యాజమాన్యానికి అత్యున్నత న్యాయస్థానం నోటీస్ జారీ చేసింది. దీనిపై నవంబర్ 18వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. అయితే క్యాంపస్ లో … Read more

Youtube :యూట్యూబ్ మాజీ సీఈఓ సుసాన్ వోజ్ కికీ కన్నుమూత

Fomer Youtube CEO :యూట్యూబ్ మాజీ సీఈఓ సుసాన్ వోజ్ కికీ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె మరణించారు. సుసాన్ వోజ్ కికీ మరణవార్తను భర్త డెన్నిస్ ట్రోపర్ ఫేస్ బుక్ వేదికగా వెల్లడించారు. అనంతరం సుసాన్ వోజ్ కికీ మరణవార్తను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పంచుకున్నారు. సుసాన్ వంటి మంచి స్నేహితురాలిని కోల్పోవడం ఎంతో బాధను కలిగిస్తుందని పేర్కొన్నారు. ఆమె లేరన్న విషయాన్ని ఊహించుకోవడం కూడా కష్టంగా ఉందని తెలిపారు.

Hindenburg Research: సమ్‎థింగ్ బిగ్ సూన్ ఇండియా..! హిండెన్ బర్గ్ రీసెర్చ్ పోస్ట్

Hindenburg Research: హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ అంటే మొదటగా గుర్తుకొచ్చేది అదానీ గ్రూప్ షేర్ల పతనం. అటువంటి హిండెన్ బర్గ్ మరో బాంబ్ పేల్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఈ మేరకు సమ్ థింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రకటించడం ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది. షార్ట్ సెల్లింగ్ సంస్థ అయిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ భారతీయ కంపెనీకి సంబంధించి మరో కీలక విషయాన్ని వెల్లడించనుందని ఈ పోస్ట్ సూచిస్తుంది. … Read more

Airport Without Passport: పాస్ పోర్ట్, ఐడీ లేకుండానే విమాన ప్రయాణం.. త్వరలోనే అందుబాటులోకి..!

Airport Without Passport:   విమాన ప్రయాణం చేయాలంటే ఎయిర్ పోర్ట్ వద్ద పాస్ పోర్ట్, ఐడీ కార్డ్ లేకుండా కుదరదు. విమానాశ్రయం లోపలికి వెళ్లినప్పటి నుంచి విమానం సీటులో కూర్చునేంత వరకు వాటి అవసరం ఉంటుంది. ముందుగా ఎయిర్ లైన్ కౌంటర్ వద్దకు వెళ్లి పాస్ పోర్ట్, టికెట్ చూపించి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. తరువాత సెక్యూరిటీ చెక్ కోసం దాదాపు అరగంట సమయం వేచి చూడాలి. అది పూర్తయ్యాక ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. … Read more

Alla Nani : ఏపీ మాజీ సీఎంకు షాక్.. వైసీపీని వీడిన సీనియర్ నేత ఆళ్ల నాని

Alla Nani says Goodbye to YSRCP: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు భారీ షాక్ తగిలింది. వైఎస్ఆర్ సీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆళ్ల నాని ఆ పార్టీని వీడారు. దాంతో పాటుగా ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి సైతం ఆయన తప్పుకున్నారు. కాగా పార్టీ అధినేత వైఎస్ జగన్ అవాంతరాలను ఎదుర్కొంటున్న సమయంలో ఆళ్లనాని రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏలూరు నుంచి కీలక నేతగా వ్యవహరించిన … Read more

Rajya Sabha : రాజ్యసభలో గందరగోళం.. ఛైర్మన్ ధన్ కర్, ఎంపీ జయా బచ్చన్ మధ్య వాగ్వాదం

Rajya Sabha : రాజ్యసభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎగువసభలో ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్, ఎంపీ జయా బచ్చన్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. భారత రాజ్యాంగంతో పాటు ప్రజాస్వామ్యాన్ని ఎంపీ జయా బచ్చన్ కించపరిచారని ధన్ కర్ ఆరోపించారు. అయితే ఛైర్మన్ వ్యాఖ్యలపై ఎంపీ జయా బచ్చన్ అదేస్థాయిలో మండిపడ్డారు. అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తాను ఓ నటినన్న ఆమె ఎదుటివారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోగలనని … Read more