Komatireddy Venkat Reddy: మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్నారు: మంత్రి కోమటిరెడ్డి

మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. దశాబ్దాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు కాళ్లు, చేతులు వంకరలు పోయి, క్యాన్సర్ వంటి జబ్బులతో చచ్పిపోతుంటే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని దాదాపు కోటిన్నర మంది జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన మూసీ ప్రక్షాళనను అన్యాయంగా అడ్డుకొని తమను బద్నాం చేయాలని చూస్తున్నారని  విపక్షాలపై ఆగ్రమం వ్యక్తం చేశారు. అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని, … Read more

తెలంగాణ -టు- అరుణాచలం

కార్తీక మాసంలో అరుణాచలేస్వరుడి దర్సనం కోసం తహతహలాడే వారి కోసం తెలంగాణ ఆర్టీసి ప్రత్యేక ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి తమిళనాడులోని అరుణాచలం వరకు స్పెషల్ బస్సులు నడపడానికి సన్నాహాలు చేసారు . హైదరాబాద్ లో ఈ నెల 13 న బస్సులు బయలుదేరతాయ్. హైదరాబాద్ తో పాటు తెలంగాణ లో ఇతర ప్రాంతాల నుంచి కూడా బస్సులను అరుణాచలానికి నడుపుతున్నారు .  13న బయలుదేరే భక్తులకు 14, 15 తేదీలలో అరుణాచలం శివుడి దర్శనం ,  … Read more

Hyderabad Metro: రెండో దశ మెట్రో రైలు నిర్మాణానికి అనుమతులు

హైదరాబాద్ లో మెట్రోరైలు చాలా విజయవంతమైంది. హైదరాబాద్ రూపురేకలను మార్చడంలోను, ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ప్రజలను బయటపడేయడంలోను  మెట్రోరైలు చాలా కీలకంగా మారిందని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మెట్రోకు ముందు హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ అని చెప్పుకోవాలి. ఇప్పటికే మొదటి దశలో భాగంగా చాలా ప్రాంతాలకు విస్తరించారు. ఈ క్రమంలో రెండో  దశ నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. ఈ  దశలో 76.4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.24,269 … Read more

Ethics for Others: ఆంధ్రజ్యోతిలో డిష్యూమ్.. డిష్యుమ్…

”ఈనాడు  నుంచి మంచి పొజిషన్ వదులుకుని వచ్చాను. పత్రిక అభివృద్ధికి శక్తివంచన లేకుండా ప్రణాళికతో పనిచేసాను .  టీమ్ తో సమర్ధవంతంగా చేయించాను .  చేయిస్తున్నాను. ఇరవై ఏళ్ల నుంచీ నిబద్దతతో ,  నిజాయితీగా పనిచేస్తున్న నన్ను పక్కన పెట్టి ఇటీవల వచ్చి చేరిన అతనికి ఎడిటర్ పోస్ట్ ఇచ్చేస్తారా? ఇది మీకు నైతికత అనిపిస్తోందా.” అంటూ మదనపడుతున్నారట  ఆంధ్రజ్యోతి అసిస్టెంట్ ఎడిటర్ వక్కలంక రమణ. అక్టోబర్ 19 ”ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఎందుకు వెళ్లిపోతున్నారు ‘ ‘ … Read more

Raj Pakala: జ‌న్వాడ ఫామ్ హౌస్ కేసులో కీల‌క ప‌రిణామం.. విచార‌ణ‌కు హాజ‌రైన రాజ్ పాకాల‌

జ‌న్వాడ ఫామ్ హౌస్ కేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావ‌మ‌రిది రాజ్ పాకాల మోకిల పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. త‌న న్యాయ‌వాదితో పాటు ఆయ‌న విచార‌ణ‌కు వ‌చ్చారు. ఇటీవ‌ల పోలీసులు ఆయ‌న‌కు పార్టీ కేసుకు సంబంధించి విచారించాల‌ని నోటీసులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. జ‌న్వాడ‌లోని రిజ‌ర్వ్ కాల‌నీలోని త‌న‌ ఫామ్‌హౌస్‌లో రాజ్ పాకాల శ‌నివారం రాత్రి పార్టీ నిర్వ‌హించారు. అయితే, పెద్ద శ‌బ్దాల‌తో ఈవెంట్ నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం మేర‌కు … Read more

Telangana High Court: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

‘జూబ్లీహిల్స్‌లో  55 నుంచి 60 పబ్‌లు ఉన్నాయి. రోడ్ నెంబర్ 12, రోడ్ నెం.36లో రోజుకో ప్రమాదం జరుగుతోంది. బడాబాబులు సంపాదిస్తుంటే వారి పిల్లలు పబ్‌లో హంగామా చేస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల పాల్పడుతున్నారు’ అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.   బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పబ్‌లకు  కొన్ని నిబంధనలు విధించాలని, పబ్‌ల బయట డ్రైవ్‌లు నిర్వహిస్తూ ప్రమాదాలు నివారించాలని అడిషనల్ అడ్వొకేట్ … Read more

Fire Accident: బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

దీపావళి సందర్భంగా బాణసంచా దుకాణాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే హైదరాబాదుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పోలీసు అధికారులు హెచ్చరికలు, జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఓ క్రాకర్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాంకోఠిలోని (బొగ్గులకుంట) హోల్‌సేల్ క్రాకర్స్ దుకాణంలో టపాసులు పేలి మంటలు చెలరేగాయి. 4 ఫైరింజన్ల సాయంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. దుకాణంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరగడంతో స్థానికులు … Read more

Hyderabad: హైదరాబాద్‌లో నెల రోజులు 144 సెక్షన్… పోలీసు కమిషనర్

హైదరాబాద్‌లో నెల రోజుల పాటు 144 సెక్షన్  ఆంక్షలు కొనసాగుతాయని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.  సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్టోబర్ 27 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 28 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది వ్యక్తుల సమావేశం, ర్యాలీలు, బహిరంగ సభలపై ఆంక్షలు … Read more

Telangana Police: ధర్నా చేసిన 39 మంది కానిస్టేబుళ్లపై వేటు

ప్రజలు, ఇతర వర్గాలు ధర్నాలు చేస్తే, ఇప్పుడు పోలీసులు, వారి కుటుంబాలే నిరసనకు దిగుతుండటం సంచలనంగా మారింది.. తమను వెట్టిచాకిరి చేయిస్తున్నారంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఆందోళనలు నిర్వహించారు. సంబంధం లేని పనులు చేయిస్తున్నారని.. తమిళనాడు, కర్ణాటక మాధిరి ఒకే పోలీస్‌ విధానం అమలు చేయాలంటూ పోలీసులు డిమాండ్ చేశారు. అయితే.. బెటాలియన్‌ పోలీసుల ఆందోళనలపై పోలీస్‌శాఖ సీరియస్ అయింది. ఆందోళనలను ప్రేరేపిస్తూ క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడుతున్న కొందరిపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. ఆర్టికల్ … Read more

Jangaon District: జనగామలో రెండు షాపింగ్ మాల్స్‌లో అగ్ని ప్రమాదం

తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బస్టాండ్‌కు కొద్దిదూరంలో సిద్దిపేట వెళ్లే మార్గంలో విజయ షాపింగ్ మాల్, శ్రీలక్ష్మి షాపింగ్ మాల్స్‌లో ఈ   ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రెండు షాపింగ్ మాల్స్ పక్కపక్కనే ఉన్నాయి. మొదట విజయ షాపింగ్ మాల్‌లో మంటలు చెలరేగగా, ఆ తర్వాత పక్కనే ఉన్న శ్రీలక్ష్మి బట్టల దుకాణానికి మంటలు అంటుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి … Read more