Mining Royalty Case: సుప్రీంకోర్టు తీర్పుతో మైనింగ్ ఆపరేటర్లకు ఎదురుదెబ్బ

మైనింగ్ రాయల్టీ కేసు ( Mining Royalty Case) లో సుప్రీంకోర్టు ( Supreme Court) ఇచ్చిన తీర్పుతో మైనింగ్ ఆపరేటర్లకు ఎదురుదెబ్బ తగిలింది. గనులు, ఖనిజాలపై విధించిన రాయల్టీ (Royalty on Minerals) ని ఏప్రిల్ 1, 2005 నుంచి రాష్ట్రాలు వసూలు చేసుకోవచ్చని ధర్మాసనం తీర్పునిచ్చింది. రాయల్టీ ఈ ఏడాది జులై 25 నుంచే అమలు చేయాలని కోరిన కేంద్రం అభ్యర్థనను సీజేఐ జస్టిస్ డీవై. చంద్రచూడ్ ( Justice DY Chandra Chud) … Read more