School Girl:  బాలికపై ఢిల్లీ హోటల్‌లో సామూహిక లైంగికదాడి.. దేశ రాజధానిలో మరో దారుణం

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై ఓ హోటల్ గదిలో ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు చెందినవారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి చెందిన ఆ బాలిక పదో తరగతి చదువుతోంది. ఈ నెల 4న ఆమె ఒంటరిగా రైలెక్కి ఢిల్లీ చేరుకుంది. రైలులో ఆమెకు పరిచయమైన నిందితులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఢిల్లీ విమానాశ్రయం సమీపంలోని హోటల్‌లో 5, 6 … Read more

Dawood Ibrahim: శరద్ పవార్.. దావూద్ ఇబ్రహీంను  కలిశారు: ప్రకాశ్ అంబేడ్కర్  

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ దుబాయ్ లో కలిశారని వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేడ్కర్  సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు దావూద్ పవార్ కు బంగారు చెయిన్ గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పడం కీలకంగా మారింది. 1988 – 1991 మధ్య కాలంలో శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని అంబేడ్కర్ చెప్పారు.  ఆయన అధికారికంగా విదేశీ పర్యటనలో … Read more

Sadhguru: జగ్గీ వాసుదేవ్ కి రిలీఫ్

ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు  సద్గురు జగ్గీ వాసుదేవ్ కి  సుప్రీంకోర్టు(Supreme Court) నుంచి ఉపశమనం లభించింది.   ఇషా ఫౌండేషన్‌లో ”తన ఇద్దరు కూతుళ్లకు  బ్రెయిన్‌వాష్ చేసి బలవంతంగా జీవించేలా చేశరు ..” అని కోయంబత్తూర్‌కి చెందిన  ఓ వ్యక్తి   సుప్రీంకోర్టు లో హెబియస్ కార్పస్ పిటిషన్‌ వేశారు .   . ఈ నేపథ్యంలో సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మహిళలిద్దరూ పెద్దవాళ్లేనని తీర్పునిచ్చింది. అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఇష్టానుసారం … Read more

NDA Alliance: చంద్రబాబు స్పెషల్ అట్రాక్షన్..

” ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ దేశ రాజకీయాలలో చక్రం తిప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయ్ .  ఇటీవల హర్యానా ముఖ్యమంత్రి నాయబ్  సింగ్ సైనీ . , ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు ఆ ప్రోగ్రాం మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు . ”     హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ ,  హోంమంత్రి అమిత్ షా . ,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె;పి నడ్డా … Read more

BSNL: సిమ్ లేకుండానే కాల్స్.. బీఎస్ఎన్ఎల్ సంచలనం

ఇకపై సిమ్ కార్డు లేకుండానే ఫోన్ చేసుకోవచ్చు. అంతే కాదు టవర్లు, నెట్ వర్కు బాధలు కూడా ఉండవు. ఈ టెక్నాలజీలో బీఎస్ఎన్ఎల్ పెను సంచలనం సృష్టించబోతోంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు  బీఎస్ఎన్ఎల్ మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతోంది.  గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ ‘వియాసత్’తో కలిసి ‘డైరెక్ట్ టు డివైజ్ (DtoD) సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ట్రయల్స్ కూడా పూర్తిచేసుకుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఇద్దరికీ ఇది అందుబాటులోకి రానుంది.  స్మార్ట్ వాచ్‌తోపాటు … Read more

Tamannaah : తమన్నాను విచారించిన ఈడీ.. అసలేం జరిగింది..

మిల్కీ బ్యూటీ తమన్నాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణ చేపట్టారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై ప్రశ్నించినట్లు ఈడీ అధికార వర్గాలు తెలిపాయి. హెచ్ పీ జెడ్(HPZ) టోకెన్ మొబైల్ యాప్‏కు సంబంధించిన వ్యవహారంలో  ఈడీ ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ యాప్ ద్వారా బిట్ కాయిన్, క్రిప్టోకరెన్సీలను మైనింగ్ సాకుతో చాలామంది ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.  కేవలం యాప్‏ను ప్రమోట్ చేసినందుకే ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గౌహతి కార్యాలయంలో విచారించినట్లు తెలుస్తోంది. అంతకు … Read more

Bombay High Court: కుమార్తెపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి బెయిల్

తన 17 ఏళ్ల కుమార్తెపైనే లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ ఏడాదిగా జైలులో ఉంటున్న ఓ వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిలు మంజూరు చేయడం సంచలనంగా మారింది.  బెయిలు ఇవ్వవద్దన్న ప్రాసిక్యూషన్ వాదనలను న్యాయస్థానం కొట్టిపడేసింది. మాజీ భార్యతో ఉన్న విభేదాల కారణంగా ఆయనపై ఈ ఆరోపణలు వచ్చి ఉంటాయని అభిప్రాయపడింది. ఆ కేసులో భార్యాభర్తలు పరస్పర అంగీకారంతోనే విడిపోయారు. ఆ తర్వాత అతడు మరో వివాహం చేసుకున్నాడు.  అనంతరం మాజీ భార్యతో ఆర్థిక పరమైన … Read more

Millions of cars: 2035 .. రోడ్లపైకి రోజుకు 12,000 కొత్త కార్లు

”రోజూ పదులు ,  వందలు కాదు . . వేల కొత్త కార్లు రోడ్ల మీదకు వస్తున్నాయ్ .  ఈ సంఖ్య రానురాను పెరిగిపోతోంది .  ఇదే రీతిలో కార్ల సంఖ్య పెరిగిపోతుంటే . . 2025 నాటికి భారత్ రోడ్లపై రోజు 12 వేల అదనపు కార్లు కొత్తగా వచ్చే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి . . ”   వ్యక్తిగత, వాణిజ్య వాహనాలకు భారత్ లో  ఏటేటా డిమాండ్‌ పెరిగిపోతోంది. … Read more

Haryana Nayab Singh Saini: హర్యానా బీజేపీ శాసనసభాపక్ష నేతగా సైనీ ఎన్నిక- గురువారమే ప్రమాణస్వీకారం

Haryana: హర్యానా బీజేపీ శాసనసభాపక్ష నేతగా నాయబ్ సింగ్ సైనీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చండీగఢ్​లో (బుధవారం) ఉదయం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సైనీని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. కేంద్ర పరిశీలకులుగా సమావేశానికి హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తదితరులు నాయబ్ సింగ్ సైనీకి శుభాకాంక్షలు తెలిపారు. “నాయబ్ సింగ్ సైనీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. హరియాణాలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. 15 ఏళ్ల … Read more

Ratan Tata: అప్పటి ప్రధానికి స్వయంగా లేఖ రాసిన రతన్ టాటా..ఆ లేఖలో ఏముంది ?

భారతదేశానికి అత్యంత ఆవశ్యకమైన ఆర్థిక సంస్కరణలను చేపట్టారంటూ వ్యక్తిగతంగా మెచ్చుకుంటూ రతన్ టాటా ఈ లేఖ రాశారు.  వ్యాపారం ,  పరిశ్రమలకు విలువలను జోడించి నిబద్దతతో దశాబ్దాలుగా కొనసాగిస్తున్న టాటా కంపెనీ నిర్వహణ వెనుక రతన్ టాటా సంకల్పం అర్ధం అవుతుంది .  రతన్ జీ 1996లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు రాసిన లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది .     రతన్ టాటాను గుర్తుచేసుకుంటూ ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా … Read more