Mudra Loans: రూ.20 లక్షల వరకు ముద్రా రుణాలు

ఔత్సహిక చిన్న తరహా పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి   కేంద్రం మరోమారు శుభ వార్త చెప్పింది .   ముద్రా రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రుణాల పరిమితిని ప్రస్తుత రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ తాజాగా  నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటికే ముద్రా రుణాలు తీసుకుని వాటిని సక్రమంగా చెల్లించిన వారికి మాత్రమే ‘తరుణ్‌ ప్లస్‌’ పేరుతో ఈ రుణాలు మంజూరు చేస్తారు. దీంతో చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత … Read more

Lawrence Bishnoy: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డ్

ఇటీవల మహారాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేత బాబా సిద్దిఖీ హత్యకేసులో నిందితుడైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ గురించి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డ్ ఇస్తామని జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రకటించింది. అన్మోల్ బిష్ణోయ్‌ని భాను అని కూడా పిలుస్తుంటారు. ఎన్సీపీకి చెందిన బాబా సిద్దిఖీ హత్యకు ముందు షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబై పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతడిపై రివార్డును ప్రకటించింది. అన్మోల్ బిష్ణోయ్ నకిలీ పాస్‌పోర్టుతో భారత్ … Read more

Supreme Court: డేటాఫ్ బర్త్ నిర్ధారణపై సుప్రీంకోర్టు క్లారిటీ

సుప్రీంకోర్టు డేట్ ఆఫ్ బర్త్ నిర్ధారణపై సూపర్ క్లారిటీ ఇచ్చింది. ఆధార్ కార్డు ప్రామాణికం కాదని, పాఠశాల రికార్డులో ఉన్న పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని  చెప్పింది.  పంజాబ్ – హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. రోడ్డు ప్రమాద బాధితుడికి పరిహారం చెల్లించే పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. యూఐడీఏఇ ఇచ్చిన తాజా సర్క్యులర్ ప్రకారం .. ఆధార్ కేవలం గుర్తింపు కోసమేనని, పుట్టిన తేదీకి రుజువు … Read more

New Railway Line:అమరావతి రైల్వే లైన్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్

అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందడానికి దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం కావాల్సి ఉంది .  ఇందుకోసం మాకు ప్రత్యేక రైల్వే లైన్ కావాలి . . అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పది రోజుల క్రితం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ట్నవ్ ని రిక్యస్ట్ చేసారు .  బాబు విజ్ఞప్తి కి కేంద్ర కేబినెట్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అమరావతి కి మరో బూస్ట్ అప్ ఇచ్చినట్లయినది .  కేంద్ర ప్రభుత్వం అమరావతిలో  … Read more

Cyclone Dana: ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన.. నేటి రాత్రి తీరం దాటనున్న ‘దానా’

  బంగాళాఖాతంలో ఏప్పడిన దానా తుపాను మరింత ఉధృతంగా మారింది. ఈ  అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ, రేపు తెల్లవారుజామున కానీ ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి మధ్యలో బిత్తర్‌కనిక, ధమ్రా (ఒడిశా)కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దాదాపు 36 గంటలు తీవ్ర తుపానుగా కొనసాగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని … Read more

Fake Court: నకిలీ కోర్టు నడుపుతున్న ఘనుడు.. 5యేళ్లుగా అనుకూల తీర్పులు..

మోసగాళ్లకు మోసగాడు అనే మాట సరిగ్గా సరిపోతుందేమో ఆ మోసగాడికి. ఎన్నో మోసాలు చూస్తున్నాం. కాని కొన్ని మోసాలు ఇలాకూడా జరుగుతాయా? అనే ఆశ్చర్యపోయే విధంగా ఉంటున్నాయి. మొన్నటికి మొన్న నకిలీ ఎస్బీఐ బ్యాంకు మోసం బయటపడింది. ఇప్పుడు గుజరాత్ లో ఏకంగా నకిలీ కోర్టు నిర్వహణ బయటపడింది.  ఓ వ్యక్తి ఏకంగా నకిలీ ట్రిబ్యునల్ నే  ఏర్పాటు చేసి తీర్పులు కూడా ఇచ్చేశాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిందీ ఘటన. కోర్టు తనను ఆర్బిట్రేటర్‌గా నియమించిందని చెబుతూ … Read more

Priyanka Gandhi: వాయనాడ్‌లో ప్రియాంక గాంధీ నామినేషన్

గత లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్ తో పాటు రాయబరేలి నుంచి కూడా పోటీచేసి రెండు చోట్లా విజయం సాధించారు.   వాయనాడ్ లోక్ సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. దీంతో వాయనాడ్  లోక్ సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాయనాడ్ ఉప ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఈరోజు వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక కోసం … Read more

Fake Court: గుజరాత్ లో నకిలీ కోర్టు.. ఐదేళ్లుగా తీర్పులు

ఓ వ్యక్తి ఏకంగా నకిలీ కోర్టునే ఏర్పాటు చేశాడు. అంతటితో ఆగకుండా తానే జడ్జి అంటూ ఆ ఏరియాలో చాలా మందిని నమ్మించగలిగాడు .   అదీ ఒకరోజు ,  రెండ్రోజులు కాదు . . ఏకంగా ఐదేళ్లు .    కొందరికి అనుకూలంగా తీర్పులు ఇస్తూ.. భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు .     ఓ కేసు విషయంలో ఏకంగా ఓ జిల్లా కలెక్టర్‌కే ఉత్తర్వులు జారీ చేసాడు ఈ నకిలీ జడ్జి .   ఇక్కడే అతడి పాపం … Read more

sabarimala Train: సికింద్రాబాద్ to శబరిమలకు భారత్ గౌరవ్ రైలు

శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ కొత్తగా భారత్ గౌరవ్ రైలును అందుబాటులోకి తెచ్చింది. పుణ్యక్షేత్రాలు, అధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత్ గౌరవ్ టూరిస్టు ట్రైన్‌కు యాత్రికుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటంతో తాజాగా సికింద్రాబాద్ నుండి శబరిమల యాత్రకు కూడా ప్రత్యేక ట్రైన్‌ను ఏర్పాటు చేసింది.  నవంబర్ 16 నుండి 20వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ యాత్రకు సంబంధించి బ్రోచర్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఆవిష్కరించారు. … Read more

Chandrachud: పరిష్కారం కో’సం దేవుడిని ప్రార్థించాను.. అయోధ్య వివాదం తీర్పుపై సుప్రీం సీజే చంద్రచూడ్

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్  వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొన్ని వర్గాలు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.  రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి పరిష్కారం కోరుతూ దేవుడిని ప్రార్థించానని ఆయన చెప్పారు. నమ్మకం ఉంటే దేవుడే దారి చూపుతాడని కూడా వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని ఖేడ్ తాలూకాలో ఉన్న తన స్వగ్రామం కన్హెర్సర్‌లో జరిగిన సత్కార కార్యక్రమంలో ఈ  వ్యాఖ్యలు చేశారు. ‘‘ తరచుగా మేము తీర్పు చెప్పాల్సిన కేసులు ఉంటాయి. కానీ … Read more