ఆంధ్రప్రదేశ్

You can add some category description here.

విశాఖకు కొత్తగా 2 వందే భారత్‌ రైళ్లు..

రేపు ప్రధాని నరేంద్ర మోదీ 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించబోతున్నారు. విశాఖకు కొత్తగా రెండు వందే భారత్‌ రైళ్లు రానున్నాయి. సికింద్రాబాద్‌-విశాఖ-సికింద్రాబాద్‌, పూరీ-విశాఖ రైళ్లను మార్చి...

Read more

34 మందితో టీడీపీ రెండో జాబితా ..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడు పెంచారు. ఇప్పటికే.. 94 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన...

Read more

ప్రధాని మోదీ పాల్గొనే చిలకలూరిపేట సభా ప్రాంగణం వద్ద భూమిపూజ

చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో ఈ నెల 17న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. దానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్...

Read more

గీతాంజలి మరణంపైపూనమ్ కౌర్ ట్వీట్‌.. వారిని శిక్షించాలంటూ..

నటి పూనమ్ కౌర్ తెనాలికి చెందిన గీతాంజలి మరణంపై ట్వీట్ చేశారు. మృతురాలికి న్యాయం జరగాలంటే, దీనికి కారణమైన వారికి శిక్ష పడాలంటూ సోషల్‌ మీడియా వేదికగా...

Read more

ఏపీలో మోదీ టూర్ ఫిక్స్..

ఏపీలో ఎన్నికలు సమపీస్తుండడంతోప్రధాన పార్టీలు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. వైసీపీ సిద్ధం పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి దూసుకెళ్లగా.. టీడీపీ యువళంతో పాటు ఇతర సభలు నిర్వహించి దూకుడు...

Read more

జ‌గ‌న్ నుంచి ప్రాణహాని ఉందంటూ ద‌స్త‌గిరి పిటిష‌న్‌

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా ఉన్న ద‌స్త‌గిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్ష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని, ర‌క్ష‌ణ క‌ల్పించేలా...

Read more

ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు

ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. జనసేనలో చేరిన వంశీకృష్ణ, టీడీపీలో చేరిన సి.రామచంద్రయ్యలపై ఆయన చర్యలు తీసుకున్నారు. వారిద్దరూ...

Read more

సికింద్రాబాద్-విశాఖ మధ్య రెండో వందే భారత్

ప్రధాని మోదీ వర్చువల్ గా సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలును ప్రారంభించారు. సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నెంబర్ 10పై వందే భారత్ రైలుకు...

Read more

సీట్ల సర్దుబాటు ఓకే…

బీజేపీ-టీడీపీ, జనసేన పార్టీల పొత్తు ఓకే అయింది.  ఈ మేరకు చంద్రబాబు, అచ్చన్నాయుడు.., జనసేన నేత నాదెండ్ల మనోహర్...  .కేంద్ర మంత్రి షెకావత్ బృందం ఉండవల్లిలో చంద్రబాబు...

Read more

పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని స్థితి:కనకమేడల

రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులను మూలనపడేశారని టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టులో వేలాది...

Read more
Page 4 of 42 1 3 4 5 42