కిమ్ క్రూరత్వం.. వరదలను అడ్డుకోలేదని అధికారులకు మరణశిక్ష..!!

విధి నిర్వహణ (Duty management) లో అలసత్వం ప్రదర్శించారని సుమారు 30 అధికారులకు కిమ్ ప్రభుత్వం (Kim Government) మరణశిక్ష విధించిందని తెలుస్తోంది. ఉత్తరకొరియా (North Korea) లో ఈ ఘటన చోటుచేసుకుందని కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. అవినీతి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో సుమారు 20-30 మంది ప్రభుత్వ అధికారులకు ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్ (kim jong un) మరణశిక్ష విధించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Natarajan: తమిళ నిర్మాత మోహన్ నటరాజన్ కన్నుమూత

ప్రముఖ తమిళ నిర్మాత (Tamil Producer) మరియు నటుడు మోహన్ నటరాజన్ (Mohan Natarajan) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై (Chennai) లో తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది. మోహన్ నటరాజన్ భౌతికకాయానికి మధ్యాహ్నం 3 గంటల తరువాత చెన్నైలోని తిరువొత్తియూర్ (Thirivoththioor) లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా మోహన్ నటరాజన్ నిర్మాత తరంగై వి షణ్ముగంతో కలిసి నిర్మాతగా పరిచయం అయ్యారు. ఆయన కన్నుక్కుల్ నిలవు, ఆళ్వార్, దైవ తిరుమగల్ మరియు … Read more

Threat Call: ఢిల్లీ నుంచి విశాఖకు వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపులు..

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బాంబు బెదిరింపులు (Bomb Threats) సర్వ సాధారణంగా మారాయి. రైల్వే స్టేషన్, విమానాలు, పాఠశాలకు కొందరు గుర్తు తెలియని దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఎయిర్ ఇండియా (Air India) సంస్థకు చెందిన విమానాని( Flight) కి బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర కలకలం చెలరేగింది. ఢిల్లీ నుంచి విశాఖ (Delhi to Vishaka) కు బయలుదేరిన కాసేపటికే విమానంలో బాంబు ఉందంటూ ఎయిర్ పోర్టు (Airport) కు … Read more

పవనే ప్రధాని.. జనసేన నేత, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కీలక వ్యాఖ్యలు

సెప్టెంబర్ 2వ తేదీ నాడు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ వేడుకలో పాల్గొన్న జనసేన నేత, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) కీలక వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) ప్రస్తుతం డిప్యూటీ సీఎం. 2029 లో ఆయన ముఖ్యమంత్రి (Chief Minister) అవుతారు. అదేవిధంగా … Read more

Ration Card: రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా మరో 9 సరుకులు..!!

ఆహార భద్రత కోసం లబ్ధిదారులకు ప్రభుత్వాలు (Governments) ఉచితంగా రేషన్ బియ్యాన్ని( Ration Rice) అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం ప్రజలకు శుభవార్త చెప్పింది. దేశంలో ఉన్న నిరుపేదలకు ప్రభుత్వ ఉచిత రేషన్ పథకం కింద రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఇప్పుడు రేషన్ కార్డు దారులకు తొమ్మిది నిత్యావసర సరుకులను కూడా ఉచితం(Free)గా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. వీటిలో పప్పులు, ధాన్యాలు, చక్కెర, గోధుమలు, ఉప్పు, నూనె, పిండి, … Read more

Passport Seva Portal: పునరుద్ధరించబడిన పాస్ పోర్ట్ సేవా పోర్టల్..!

కొన్ని రోజులుగా నిలిచిపోయిన పాస్ పోర్ట్ సేవా పోర్టల్ (Passport Seva Portal) షెడ్యూల్ కంటే ముందుగానే పునరుద్ధరించబడింది. సేవా పోర్టల్ (Seva Portal) మరియు జీపీఎస్పీ (GPSP) సెప్టెంబర్ ఒకటోవ తేదీ రాత్రి 7 గంటల నుంచి పని చేస్తున్నాయని అధికారిక పాస్ పోర్ట్ సేవా వెబ్ సైట్ తెలిపింది. ఈ క్రమంలోనే ఆగస్ట్ 30,2024న షెడ్యూల్ చేయబడిన అపాయింట్ మెంట్లన్నీ రీషెడ్యూల్ (Re-Schedule) చేస్తామని పేర్కొంది. అయితే ఆన్ లైన్ పాస్ పోర్ట్ సేవలను … Read more

Tata Curvv : భారత్ మార్కెట్ లోకి టాటా కర్వ్..ఫీచర్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Tata Curvv: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్ (TATA Motors) మరో కొత్త కారును తీసుకొచ్చింది. ఇటీవలే కర్వ్ ఎలక్ట్రిక్ వెర్షన్ (Curvv Electric Version) ను ప్రారంభించిన టాటా మోటార్స్ ప్రస్తుతం మూడు ఇంజన్లతో ఐసీఈ వెర్షన్ (ICE Version) ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. టాటా కర్వ్ ఐసీఈ వెర్షన్ మొత్తం ఎనిమిది వేరియంట్లలో అదిరే ఫీచర్ల (Features) తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. బేస్ పెట్రోల్ వేరియంట్ రూ.9.99 లక్షలు, బేస్ … Read more

Tragedy: అరేబియా సముద్రంలో కూలిపోయిన హెలికాప్టర్.. ముగ్గురు గల్లంతు

గుజరాత్ (Gujarat) లోని పోరుబందర్ తీరం (Porubandar coast) వద్ద ప్రమాదం జరిగింది. అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డు (Indian Coast Guard) కు చెందిన అడ్వాన్స్‎డ్ లైట్ హెలికాప్టర్ కుప్పకూలింది. రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) కు వెళ్తున్న సమయంలో అత్యవసరంగా ల్యాండింగ్ (Emeregency Landing) చేస్తుండగా హెలికాప్టర్ (Helicopter) సముద్రంలో కూలింది. ఈ ప్రమాదంలో ఇండియన్ గార్డుకు చెందిన ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు. అయితే పోరబందర్ తీరం నుండి అరేబియా సముద్రంలోకి సుమారు … Read more

Fake News: సోనియా, రాహుల్ గాంధీపై తప్పుడు వార్తలు ప్రచారం చేయడంపై జర్నలిస్ట్ పై కేసు

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పై తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు బంగ్లాదేశ్ జర్నలిస్ట్ (Journalist) తో పాటు భారతీయ మహిళా సిబ్బందిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు(Case Register) చేశారు. ఆగస్ట్ 31వ తేదీన అసత్య ప్రచారంపై పోలీసులను ఆశ్రయించిన కాంగ్రెస్ లీగల్ టీమ్ (Congress Leagal Team) ఫిర్యాదు చేసింది. దీంతో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. గాంధీ కుటుంబం … Read more

Controversy: వివాదంలో సెబీ చీఫ్ మాధబి పురీ బుచ్.. !

సెబీ చీఫ్ (SEBI Chief) మాధబి పురీ బుచ్ మరోసారి వివాదం (Controversy) లో చిక్కుకున్నారు. తాజాగా ఆమెపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీవ్ర ఆరోపణలు చేసింది. మాధబి పురీ బుచ్ (Madhabi puri buch) సెబీ ఛైర్ పర్సన్ గా ఉంటూ ఐసీఐసీఐ (ICICI) నుంచి వేతనం తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రజా సేవల్లో నైతికత మరియు జవాబుదారీతనాన్ని ఆమె ఉల్లంఘిస్తున్నారని విమర్శించింది. ఒక కంపెనీలో పని చేస్తూ అక్కడ మాత్రమే వేతనం తీసుకోవాలని … Read more