Pawan Kalyan: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్ర‌హం

సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ధ్వంసంపై  డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.  విగ్రహ ధ్వంసం దుర్మార్గం అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమ్మవారి విగ్రహం కూల్చడం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మహాపచారం అని అన్నారు.  ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలను ఇలా అపవిత్రం చేయడం చూశానని ఆయన వాపోయారు. ఇటువంటి దుర్మార్గాలపై చాలా బలమైన చర్యలు అవసరమన్నారు. అందుకే తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో చెప్పానని ప‌వ‌న్, ఇటువంటి … Read more

Human Interest: యజమాని మరణం తట్టుకోలేక శునకం కన్నుమూత..కన్నీరుమున్నీరైన కుటుంబం

ఓ శునకం యజమాని మరణాన్ని తట్టుకోలేకపోయింది. నెల రోజులుగా ఫోటో ఎదుట ఆవేదనతో కూర్చింది. అంతే కాదు అన్నం తినడం కూడా మానేసింది.. ఎప్పుడూ యాజమానితో గడిపిన ఆ కుక్క..ఆయన కనబడకపోవడంతో తట్టుకోలేకపోయింది.. చివరకు తనువు చాలించింది. ఈ హృదయ విదారక సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరి కంటనీరు పెట్టించింది. జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి … Read more

Hyderabad-Murder Case: పంజాబీ డ్రెస్‌ వేసుకోవడంతో ప్రాణాలే తీసాడు

హైదరాబాద్‌: కొత్తపేట ప్రాంతానికి చెందిన ఒక మహిళ అనుమానాస్పద మరణం సంచలనం రేపింది. భర్త,ఆమెతో గొడవపడ్డం ఇరుగుపొరుగు గమనించారు. అదంతా మామూలే అనుకున్నారు. కానీ గట్టిగా కేకలు వినిపించడంతో వెళ్లి చూస్తే, ఆమె ఒళ్లంతా గాయాలతో రక్తం మడుగులో పడి ఉంది. భర్త చేతికి గాయాలయ్యాయి. వెంటనే 108కు పిలిపించిన స్థానికులు, ఇద్దరినీ హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే సోనీ చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. దీంతో సమాచారం అందుకున్న అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. … Read more

Rape: హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్ లో ఘోరం జరిగింది. మరో మహిళ అత్యాచారానికి గురైంది.  ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ఆటోలో ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలో జరిగింది.  నిన్న అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలోని ఆర్సీ పురంలో ఐటీ ఉద్యోగిని ఆటో ఎక్కింది. అర్ధరాత్రి 2.30 ప్రాంతంలో ఆటో మసీద్ బండ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఆమెపై ఆటో డ్రైవర్ తో పాటు, మరో యువకుడు ఆటోలోనే అత్యాచారం చేశారు. అనంతరం … Read more

Secunderabad – Sri Muthyalamma Temple: అమ్మవారి విగ్రహం ధ్వంసం – ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత

సికింద్రాబాద్: మోండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలియడంతో ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఆలయం వద్దకు చేరుకున్నారు. సీపీ సీవీ ఆనంద్ కలిసి గుడి లోపలికి వెళ్లి పరిశీలించారు. పోలీసు ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి … Read more

Revanth Gives Appointment Orders to DSC Candidates: డీఎస్సీలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్

హైదరాబాద్: రాష్ట్రంలో దసరా వేడుకకు ముందే పండుగ వాతావరణం నెలకొంది. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందిస్తున్నారు. ఎల్​బీ స్టేడియం వేదికగా జరుగుతున్న కార్యక్రమంలో దాదాపు పదివేల మందికిపైగా నియామక పత్రాలను అందుకోనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు మొత్తం ప్రక్రియను వేగంగా పూర్తి చేయటంతోపాటు బ్యాక్ లాగ్ పోస్టులు లేకుండా చర్యలు తీసుకుంది. నియామక పత్రాలు అందుకునే వారు, వారి కుటుంబసభ్యులతో ఎల్బీ స్టేడియం కళకళలాడుతోంది. … Read more

Telangana Group 1 Mains Hall Tickets: : గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు శుభవార్త

హైదరాబాద్: గ్రూప్​-1 మెయిన్స్​ పరీక్షల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. ఈనెల 14 నుంచి గ్రూప్​-1 మెయిన్స్​ హాల్​ టికెట్లు విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. టీజీపీఎస్సీ వెబ్​సైట్​లో హాల్​ టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఈనెల 21 నుంచి 27 వరకు గ్రూప్​-1 మెయిన్స్​ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష హాల్​లోకి మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నారు.

Jani Master Bail: మధ్యంతర బెయిల్ తీసుకోబోనంటూ జానీ మాస్టర్ మెమో దాఖలు

నార్సింగి: పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్,(Johny Master) రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జానీ మాస్టర్కు జాతీయ అవార్డు (National Award) తీసుకునేందుకు ఈనెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ అవార్డు రద్దు కావడంతో మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు … Read more

Nagarjuna: అక్కినేని నాగార్జునపై కేసు నమోదు

అక్కినేని నాగార్జున ఈ మధ్యకాలంలో మీడియాలో తరచూ సంచలనం అయ్యారు. ఆయనకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఘటన, ఇటీవల మంత్రి కొండా సురేఖ  నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలతో ఆయన మీడియాలో సంచలనంగా మారారు. అయితే ఆయనకు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించిన నాగార్జునపై కేసు నమోదు చేయాలని ‘జనం … Read more

Konda Surekha – Akkineni Nagarjuna: కొండా సురేఖ పై నాగార్జున పిటిషన్.. విచారణ వాయిదా వేసిన కోర్టు…

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కుటుంబం పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ మాట్లాడారని అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఆమెపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. అలాగే ఆమె పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు. ఈ కేసుపై నేడు (శుక్రవారం) కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కానీ న్యాయముర్తి … Read more