నక్సలైట్ల శకం ముగిసింది: అమిత్ షా

మార్చి 2026 చివరినాటికి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా తుదిముట్టించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆ పార్టీ ప్రతినిధులు ఎన్నో ప్రకటనలు చేశారు. ఇప్పటికే అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మత్రులు, ఇంటెలిజెన్స్ డిపార్టు మెంట్ బాసులతో చాలా సార్లు సమావేశాలు నిర్వహించారు. తాజాగా చత్తీస్‌గఢ్‌లోని బస్తర్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన దాదాపు 30 మంది మాజీ … Read more

అన్నదాతలకు గుడ్ న్యూస్.. తాకట్టు లేకుండా రూ.2 లక్షల రుణం

అన్నదాతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు వ్యవసాయ అవసరాలు, పంట సాగు కోసం ఎటువంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎలాంటి తాకట్టు లేకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని రూ.2 లక్షలకు పెంచింది. వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. … Read more

లోక్‎సభ ముందుకు వన్ నేషన్ -వన్ ఎలక్షన్ బిల్లు..!!

భారత్ లో జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన లోక్ సభ ఎదుటకు వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు వెళ్లనుందని తెలుస్తోంది. ఈ మేరకు జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను … Read more

Supreme Court: ఆ చట్టాన్ని కక్ష సాధింపు కోసం ఉపయోగిస్తున్నారు

భర్త, భర్త కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడం కోసం ఉద్దేశించిన చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారంటూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సెక్షన్ 498 ఏ కింద తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడింది. పోలీసులు, యంత్రాంగం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, వ్యక్తిగత కక్ష సాధింపులకు అవకాశం ఇవ్వకూడదని పేర్కొంది. తెలంగాణకు సంబంధించిన ఓ కేసు విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహాన్ని రద్దు చేయాలంటూ తాను కోర్టుకెక్కితే భార్య తనపై వేధింపుల కేసు పెట్టిందని, … Read more

కోహ్లీ దూర‌మైతే భార‌త్‌కు భారీ దెబ్బే..

విరాట్ రెండో టెస్టులో బ‌రిలోకి దిగుతాడా? లేదా? అని భారత్ క్రికెట్ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అందుకు కారణం ప్రాక్టిస్ లో విరాట్ కాలికి బ్యాండేజీతో కనిపించడంమే. బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఐదు మ్యాచుల బీజీటీ సిరీస్‌లో రెండో టెస్టు ఈ నెల 6 నుంచి అడిలైడ్ ఓవ‌ల్‌ వేదిక‌గా ప్రారంభం కానుంది. దీనికోసం ఇప్ప‌టికే టీమిండియా అడిలైడ్‌కు చేరుకుంది. భార‌త … Read more

తాజ్ మహల్ కి బాంబు బెదిరింపు

పర్యాటక శాఖకు ఈ మెయిల్ ద్వారా ఆగంతకుడి బెదిరింపు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించిన పోలీసులు భారత దేశపు చెక్కు చెదరని అందం . . 17వ శతాబ్దపు స్మారక చిహ్నం తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది . ఈ మెయిల్ ద్వారా ఆగంతకుడు నుంచి వచ్చింది. పర్యాటక శాఖకు ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. తాజ్ మహల్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్ మహల్ … Read more

విదేశీ పెట్టుబడుల వెల్లువ . .

భారత్‌లో వ్యాపార , పారిశ్రామిక అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి . అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది . మనకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) జోరందుకున్నాయి . . ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌-సెప్టెంబరు) భారత్‌ 2,979 కోట్ల డాలర్ల (సుమారు రూ2.51 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐని ఆకర్షించింది. గత ఏడాది ఇదే కాలంతో వచ్చిన 2,050 కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది 45 శాతం ఎక్కువ. … Read more

ప్రభాస్ లాంటి కొడుకు కావాలి.. బాలీవుడ్ నటి జరీనా వహాబ్

మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ మరింత పెరిగిపోతోంది. తాజాగా బాలీవుడ్ నటి జరీనా వహాబ్ ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని వెల్లడించారు.  ఓ హిందీ ఛానల్ టాక్ షోలో జరీనా మాట్లాడుతూ ప్రభాస్ ఎంతో మంచి మనిషని అంత మంచి వ్యక్తిని తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు. ప్రభాస్ లాంటి వ్యక్తి మరొకరు లేరని అన్నారు. వచ్చే జన్మలో తనకు ఇద్దరు కొడుకులు కావాలని వారిలో ఒకరు ప్రభాస్ … Read more

ప్రకృతి సేద్యంపై కేంద్రం ఫోకస్

కేంద్ర బడ్జెట్ లో రూ.2,481 కోట్లు కేటాయించి రానున్న రోజులలో నేచురల్ ఫార్మింగ్ కు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు మోదీ సర్కార్ రెడీ అయింది . రసాయన వ్యవసాయంతో జరుగుతున్న విద్వ్య0శాన్ని గుర్తించిన కేంద్ర సర్కార్ . .. నెమ్మదిగా ప్రక్రుతి సేద్యం వైపు రైతుల్ని సమాయత్తం చేయడానికి నడుం బిగిస్తోంది.   రైతుల్ని ప్రకృతి సేద్యం వైపు తీసుకువెళ్ళడానికి మళ్లించడానికి వీలుగా రాబోయే రెండేళ్లలో రూ.2481 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. … Read more

One Nation One Subscription: ‘వన్ నేషన్.. వన్ సబ్‌స్క్రిప్షన్’ పథకం అంటే..

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’ అనే నూతన పథకానికి పచ్చజెండా ఊపింది. స్కాలర్ రీసెర్చ్ ఆర్టికల్స్, జర్నల్ ప్రచురణలకు దేశవ్యాప్తంగా యాక్సెస్ కల్పించే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకానికి ఆమోదం తెలిపింది. 2025, 2026, 2027 వరుసగా మూడు క్యాలెండర్ సంవత్సరాలకు గానూ మొత్తం రూ.6,000 కోట్ల బడ్జెట్‌ను ఈ పథకానికి కేటాయిస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిజిటల్ రూపంలో ఈ పథకం అందుబాటులో … Read more