Preparation: ‘శ్రీవారి లడ్డు ‘ అంత ప్రాశష్యం దేనికి . .?

ఇతరులు అనుకరించకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పేటెంట్ తెచ్చుకున్నారు .  అందుకే ఇలాంటి లడ్డును మరెవరు తయారు చేయడానికి లేదు .     అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని  భక్త కోటి ముక్త కంఠంతో ఎలుగెత్తి పిలిచే తిరుమల కొండ! కలియుగ దైవంగా మనం కొలిచే ఇలవేల్పు  “వేం కటేశ్వరుడు”  ఆ తిరుమలేశుని  దర్శనం అయిన తర్వాత   భక్తిభావంతో స్వీకరించే ప్రసాదమే “తిరుమల లడ్డూ”. ఎన్ని లడ్డూలున్నా శ్రీవారి లడ్డూకున్న ప్రాముఖ్యత, ప్రత్యేకత ,  ప్రచస్యం వేరు … Read more

Anantha Padmanabhudu: కోరికలు నెరవేర్చే ”అనంత పద్మనాభుడి ‘ ‘ వ్రతం

అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైంది.  ఒకప్పుడు  ఈ ఆలయాన్ని  పట్టువీట్టల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించే వారు. కాల గమనంలో ఈ ఆలయం ట్రావెన్ కోర్ సంస్థాన సంస్థాపకుడైన మార్థాండ వర్మ చేతిలోకి వచ్చింది. వారు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని, ఆలయం లోని శంఖాన్నే తమ రాజ్యానికి  సింబల్ గా  పెట్టుకున్నారు. ప్రస్తుతమున్న గోపురాన్ని 1568 లో నిర్మించారు. ఆలయంలో మూల విరాట్ ను 1208 సాలగ్రామాలతో తయారు చేసారు.   పద్మనాభుడి … Read more

గౌతమ మహర్షి ఆదర్శనీయం . . చాగంటి

 నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో “వ్యక్తి-గుణ వైభవము” అంశముపై , “ప్రవచన చక్రవర్తి” బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనములు జరుగుచున్నవి. ప్రతి మనిషి అలవరచుకోవలసిన సద్గుణములను గూర్చి గౌతమ మహర్షి అందించిన సందేశం ఆధారంగా పూజ్య గురువు గారు ప్రవచనం చేశారు.  వేల సంఖ్యలో శ్రీహరికోటలోని SHAR ఉద్యోగస్తులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. SMPC, SDSC SHAR డిప్యూటీ డైరెక్టర్ శ్రీ రమేష్ బాబు గారు SHAR తరుపున పూజ్య … Read more

possitive Thinking: సవ్యంగా ఆలోచించాలి . ..

” యద్భావం తద్బవతి . . మనం ఏది భావిస్తామో . . అదే జరుగుతుంది .  అంటే మనం మంచి గురించే రెగ్యులర్ గ ఆలోచిస్తూ ఉంటె మంచే జరుగుతుంది . . చేదు  జ్ఞాపకాలు చెరిపేసుకోవాలి .  సానుకూల ఆలోచనలకూ ప్రాధ్యానత ఇవ్వాలి .  నామస్మరణతో పాతవన్నీ పోతుంటాయి . . కొన్ని పాటిస్తే . .. ప్రతిరోజూ కనీసం ఒక్క ఇరవై నిముషాలు కనులు మూసుకొని ధ్యానంలో గడపండి. ఈ ధ్యానం మనల్ని … Read more

tiruchanur: తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతానికి భారీ ఏర్పాట్లు

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16న శుక్రవారం జ‌రుగ‌నున్న వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో జేఈవో వరలక్ష్మీ వ్రతంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని విభాగాల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని జేఈఓ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రంగురంగుల విద్యుత్ దీపాలు, వివిధ ర‌కాల పుష్పాల‌తో ఆస్థాన మండ‌పాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబు చేయాలన్నారు. ఉత్స‌వ … Read more

Amaravati: శైవ క్షేత్రంలో మంగళ గౌరీ పూజ

ఏపీ రాజధాని అమరావతిలోని శైవ క్షేత్రంలో శ్రావణమాసం రెండవ మంగళవారం సందర్భంగా మంగళ గౌరీ అమ్మవారికి పసుపు కొమ్ములతో అర్చన, పూజలు ఘనంగా జరిగాయి. శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమానికి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్మించి గౌరీమాత అనుగ్రహంపొందారు.