అన్నీ ఫ్రీగా ఇస్తే జనం పని చేసేందుకు ఇష్టపడటం లేదు: సుప్రీంకోర్టు
ఉచితాల పేరుతో ఇబ్బడిముబ్బడిగా ఎన్నికల హామీలు ఇవ్వడంపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉచితాలు ఇవ్వడం ద్వారా ప్రజలను పరాన్నజీవులుగా మారుస్తున్నారని ఆక్షేపించింది. పట్టణ ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్పై విచారణలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ‘వారిని అభివృద్ధిలో భాగం చేయండి’ ఎన్నికలకు ముందు ఉచిత హామీలను ప్రకటించడాన్ని అత్యున్నత ధర్మాసనం తప్పుపట్టింది. ఉచిత రేషన్, ఉచితంగా … Read more