హిందూనగారా .. హైందవ శంఖారావం
హిందూ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్ తో విశ్వ హిందూ పరిషత్ . . దేశవ్యాప్త ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకారం చుడుతోంది.. కులాలు, ప్రాంతాలకు అతీతంగా ఐక్యంగా హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే బృహత్తర కార్యక్రమానికి జనవరి 5 న నాంది పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ గన్నవరం సమీపంలో కేసరపల్లిలో ”హైందవ శంఖారావం ‘ భారీ ఏర్పాట్లు చేశారు . ‘జై శ్రీరామ్’ నినాదంతో అయోధ్య ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో హిందూ జనాన్ని కదిలించి.. … Read more