karun Nair: రికార్డుల వీరుడు నాయర్ ..జట్టులో స్థానం కోసం కష్టాలు

టెస్టు జట్టులో తిరిగి స్థానం సంపాదించాలని చూస్తున్న పలువురు ఆటగాళ్లు స్థానిక టోర్నమెంట్లలో ఇరగదీస్తున్నారు. ఇటీవలే ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకోగా…తాజాగా కరుణ్ నాయర్ కుమ్మేశాడు. మహారాజా టీ 20 టోర్నమెంట్లో కేవలం 48 బంతుల్లోనే 124 పరుగులు చేశాడు. గతంలో ఎన్నడూ లేనంతగా సత్తా చాటాడు. భారత క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ చేసిన ఘనత దక్కించుకున్న వారిలో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత కరుణ్ నాయర్ మాత్రమే ఉన్నాడు. అటువంటి కరుణ్ నాయర్ ప్రస్తుతం … Read more