ATP: నసనకోట క్షేత్రంలో జరిగిన దోపిడీ 6.50కోట్లు

నసనకోట క్షేత్రంలో జరిగిన దోపిడీ 6.50కోట్లు బుధవారం రోజు జరిగిన వేలం పాటే ఇందుకు సాక్ష్యం ఒక్క ఏడాదికి వచ్చే ఆదాయం కోటిన్నర రూపాయలు ఐదేళ్లలో వారు చూపిన ఆదాయం కోటి రూపాయలే మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బ్యాచ్ పై గ్రామస్తులు ఆగ్రహం దీనిపై విచారణ చేయించి..చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన నసనకోట ముత్యాలమ్మ అమ్మవారి క్షేత్రంలో గత ఐదేళ్లలో ఆరున్నర కోట్ల రూపాయల మేర దోపిడీ జరిగిందని నసనకోట … Read more