Tag: AP

టీడీపీలో చేరిన ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు

త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి వరసగా రెండోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న వైఎస్సార్‌సీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు ...

Read more

వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం..

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సస్పెన్స్‌కు తెరదించారు. కొద్దిసేపటి క్రితం వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా ...

Read more

100కు పైగా సీట్లకు బీజేపీ కసరత్తు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్ర ఎన్నికల కమిటీ రెండో సమావేశంలో 100కు పైగా సీట్ల కోసం మేధోమథనం చేసింది. ప్రధాని మోదీ సమక్షంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ...

Read more

తల్లి లాంటి ఏపీకి జగన్ వెన్నుపోటు.. షర్మిల

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఊపిరి వంటిదని, కానీ తల్లి లాంటి రాష్ట్రానికి జగన్ వెన్నుపోటు పొడిచారని వైస్ షర్మిల విమర్శించారు. ఇచ్చిన మాటను జగన్ మడత ...

Read more

బస్సులు ఇవ్వకుంటే చిక్కుల్లో పడతారు.. అచ్చెన్నాయుడి హెచ్చరిక

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈ నెల 17న నిర్వహించనున్న టీడీపీ-జనసేన బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుంటే అధికారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆర్టీసీ ఎండీని ...

Read more

మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. జగన్‌కు అత్యంత నమ్మకస్తురాలిగా మెలిగారు. టీడీపీ, జనసేన నాయకులపై దుమ్మెత్తి ...

Read more

ఆస్తి కోసం తల్లిదండ్రులపై దాడి..

ఓ కొడుకు ఆస్తిలో తన భాగం రాసివ్వాలంటూ తన కన్నవారిపైనే పాశవికంగా ప్రవర్తించాడు. తండ్రిని గుండెలపై తన్ని, తల్లిని జుట్టుపట్టుకొని వీధిలో ఈడ్చి ఈడ్చి కొట్టాడు. దానిని ...

Read more

ఏపీ పదో తరగతి హాల్ టికెట్ల విడుదల..

ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉన్నత విద్యాశాఖ హాల్ టికెట్లను విడుదల చేసింది. వీటిని విద్యార్థులు ...

Read more

ఏపీలో బీజేపీ విజయకేతనం..

రాష్ట్రంలోని సర్కారుపై ప్రజల అసంతృప్తి అప్పుల్లో మునిగిన ఏపీ కేంద్ర నిధులు మాయం.. మాఫియాలతో అవినీతి మయం బీజేపీ వస్తేనే పోలవరానికి విముక్తి రాజధాని అమరావతే.. కేంద్ర ...

Read more

ఏపీలో బీజేేపీకి ఓటు బ్యాంకు పెరిగింది..

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది. భవిష్యత్తులో అక్కడ కూడా అధికారంలోకి వస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.‘భారత్ రైజింగ్ అలైట్‌ మీట్’ ...

Read more
Page 1 of 2 1 2

You May Like