Ratan Group –Ratan Tata: టాటా గ్రూప్‌లో రతన్‌ ప్రయాణం….

టాటా గ్రూప్‌లో చేరిన వెంటనే రతన్‌ టాటాను పెద్ద పదవులు వరించలేదు. ప్రారంభంలో ఓ కంపెనీలో సాధారణ ఉద్యోగిగా పనిచేశాడు. అలా వివిధ టాటా గ్రూప్ వ్యాపారాలలో అనుభవం సంపాదించాడు. ఆ తర్వాత 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా నియమించబడ్డాడు. ఇక ఆ తర్వాత రతన్ వెనుదిరిగి చూసింది లేదు. టాటా గ్రూప్‌ సంస్థల్లో అనేక సంస్కరణలు చేపట్టాడు. ప్రతిభావంతులైన యువతను తీసుకురావడం ద్వారా వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నించారు. కొద్ది … Read more

BharataRatna – Ratan Tata: రతన్‌ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’.. మహారాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం

ముంబై: రతన్ టాటా మరణానంతరం ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని వివిధ వర్గాల నుంచి డిమాండ్‌ వస్తున్న నేపథ్యంలో రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనకు మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రతన్ టాటా కృషికిగానూ భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరే ప్రతిపాదనను కూడా ఆమోదించినట్లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు. త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. కాగా దేశం గర్వించే వ్యాపారవేత్త రతన్‌ టాటాకు ‘భారత రత్న’ పురస్కారం ఇస్తే … Read more

Ratan Tata: రతన్ టాటా ప్రేమ కథ తెలుసా?

అంతర్జాతీయంగా పారిశ్రామికవేత్తగా ప్రత్యేక గుర్తింపు పొందిన రతన్ టాటా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా? ఆయనకు ఒక మంచి ప్రేమ కథ ఉందని తెలుసా? ప్రేమ విషయాన్ని  ఆయనే ఒకసారి స్వయంగా వెల్లడించారు. రతన్ టాటా తాత పేరు రతన్‌జీ టాటా. రతన్ టాటా తండ్రి నావల్ టాటాను ఓ అనాథాశ్రమం నుంచి రతన్‌జీ, ఆయన తొలి భార్య సూనూ దత్తత తీసుకున్నారు. స్విట్జర్లాండ్ జాతీయురాలైన సిమోన్‌ను ఆ తర్వాత నావల్ టాటా వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ … Read more

Ratan Tata: వ్యాపార దిగ్గజం ర‌త‌న్ టాటా క‌న్నుమూత‌

పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూపు సంస్థల అధిపతి రతన్ టాటా(86) అనారోగ్యంతో కన్నుమూశారు. బుధవారం రాత్రి 11.30ని.లకు ముంబ‌యిలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌ను టాటా స‌న్స్ గ్రూప్ చైర్మన్ ఎస్.చంద్ర‌శేఖ‌ర‌న్ ధ్రువీక‌రించారు. రతన్ టాటా పలు అనారోగ్య సమస్యల వల్ల బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో చేరారు. ఆయనకు ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. అయితే రతన్ టాటా ఆరోగ్య‌ పరిస్థితి పూర్తిగా విషమించడంతో చికిత్స పొందుతూనే క‌న్నుమూశారు. రతన్ టాటా … Read more

Madras HighCourt: హిందూ ధర్మంపై నమ్మకంలేని వారికి దేవాలయ ప్రవేశమా? మద్రాస్ హైకోర్టు సంచలనం తీర్పు

”అన్య మతస్తులు ,  హిందూ ధర్మంపై నమ్మకంలేని వారికి దేవాలయ ప్రవేశం ఎందుకు ? ” అని ప్రశ్నించింది మద్రాస్ హైకోర్టు .  అన్య మతస్తులు హిందూ దేవాలయాలలోకి ప్రవేశించాలంటే తప్పని సరిగా డిక్లరేషన్ ఇచ్చి తీరాలని బెంచ్ విస్పష్ట తీర్పు ఇచ్చింది .  ఈ సందర్బంగా మద్రాస్ హైకోర్టు ”హిందూ దేవాలయాలు పిక్నిక్ స్పాట్స్ కాదు . .” అని వ్యాఖ్యానించింది .  అవి పవిత్రకు నిలయాలు అని ధర్మాసనం పేర్కొంది . తమిళనాడులోని ప్రసిద్ధిచెందిన … Read more

Humsafar Policy:  ఏమిటీ ఈ ‘హమ్‌సఫర్ పాలసీ’  జాతీయ రహదారుల వెంబడి వాహనదారులకు

కేంద్ర ప్రభుత్వం కీలక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైవేలపై వాహనదారులు, ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంది. పరిశుభ్రమైన టాయిలెట్లు, బేబీ కేర్ రూమ్‌లతో పాటు మరిన్ని సౌలభ్యాలు కల్పిస్తూ ‘హమ్‌సఫర్ పాలసీ’ని ఆవిష్కరించింది. దానిని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ పాలసీని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ హమ్‌సఫర్ బ్రాండ్ దేశ హైవే నెట్‌వర్క్‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తుందన్నారు. ప్రయాణికులు, డ్రైవర్లకు మంచి భద్రత … Read more

అంచనాలు తప్పాయ్.. హర్యానా బీజేపీ ఖాతాలోకే ..

”ఎన్నికల విశ్లేషకులు ,  కీలకమైన జాతీయ స్థాయి సర్వేలు సైతం … హర్యానాను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఘంటాపధంగా చెప్పాయి .  అయితే ఆ సర్వేల అంచనాలన్నీ తలకిందులయ్యాయి . ” ఆ రాష్ట్రంలో మూడోసారి బీజేపీ గెలుపొంది హ్యాట్రిక్ సాధించింది . భారతీయ జనతాపార్టీ హర్యానాలో 48 అసెంబ్లీ సీట్లను గెలుచుకుని అధికారం దక్కించుకుంది .  మొత్తం 90 స్థానాలకుగాను . . కాంగ్రెస్ కి 37 సీట్లు మాత్రమే దక్కాయి . ఐఎన్ ఎల్ … Read more

BSNL Recharge Plans: BSNL నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. కేవలం రూ.107తోనే 35 రోజుల వ్యాలిడిటీ..!

ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNL తన వినియోగదారులకు అనేక రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ప్రైవేట్ కంపెనీలు తమ ప్లాన్‌లను మరింత ఖరీదైనవిగా మార్చినందున బీఎస్‌ఎన్‌ఎల్‌ దూకుడు మోడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. జియో, ఎయిర్‌టెల్‌, విఐ లకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ తక్కువ ధర ప్లాన్‌లను అందిస్తోంది. ఇప్పుడు తన కస్టమర్ల కోసం గొప్ప ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది.బీఎస్‌ఎన్‌ఎల్‌ జాబితాలో చౌక, ఖరీదైన ప్లాన్‌లు రెండూ అందుబాటులో ఉన్నాయి. రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు … Read more

Stock Market: స్టాక్ మార్కెట్ కుదేలు.. . ఒక్కరోజులో రూ.9 లక్షల కోట్లు హాంఫట్

భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజులోనే రూ.9 లక్షల మేర మదుపరుల సొమ్ము హరించుకుపోయింది. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ భయాలతో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.  దీంతో సెన్సెక్స్, నిఫ్టీ తీవ్రస్థాయిలో నష్టపోయాయి. ఈ రెండు ప్రధాన సూచీలు ఉదయం సెషన్ లో లాభాల్లోనే కనిపించినా, గంటలోనే ట్రెండ్ మారింది. సెన్సెక్స్, నిఫ్టీ వేగంగా పతనమయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 638 పాయింట్ల నష్టంతో 81,050 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 218 పాయింట్లు కోల్పోయి 24,795 … Read more

Chandrababu Modi: ప్రధాని మోదీని కలిసిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దాదాపు గంటపాటు చర్చించారు.  ఈ సమావేశంలో చంద్రబాబు రాష్ట్రానికి చెందిన అనేక అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో వరద నష్టం, పోలవరం ప్రాజెక్టు, డయాఫ్రం వాల్ కు నిధులు, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ అలాగే తాజా రాజకీయ పరిణామాల గురించి చంద్రబాబు ప్రధాని మోదీతో చర్చించారు. వరదలతో నష్టపోయిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు వీలుగా మరిన్ని నిధులు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. చంద్రబాబు … Read more