Amaravati: శైవ క్షేత్రంలో మంగళ గౌరీ పూజ

ఏపీ రాజధాని అమరావతిలోని శైవ క్షేత్రంలో శ్రావణమాసం రెండవ మంగళవారం సందర్భంగా మంగళ గౌరీ అమ్మవారికి పసుపు కొమ్ములతో అర్చన, పూజలు ఘనంగా జరిగాయి. శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమానికి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్మించి గౌరీమాత అనుగ్రహంపొందారు.