విశాఖకు ప్రధాని – ప్రత్యేక ఆకర్షణగా మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్​ షో

విశాఖలో ప్రధాని మోదీ 8-1-2025 న పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు . ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటి సారి ప్రధాని విశాఖ వస్తున్నారు. బుధవారం సాయంత్రం విశాఖకు చేరుకోనున్న మోదీకి ఎయిర్‌పోర్టులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్​ షోలో పాల్గొననున్నారు. రోడ్​ షో:  విశాఖలో రోడ్డు మార్గంలో సిరిపురం కూడలి నుంచి ఆంధ్రా … Read more

‘హిందూధర్మ పరిరక్షణ’ అందరి బాధ్యత – హైందవ శంఖారావం.. సక్సెస్

ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, దేవదాయ-ధర్మాదాయ శాఖను రద్దు చేయాలని హైందవ శంఖారావం సభ డిమాండ్‌ చేసింది. విశ్వహిందూ పరిషత్‌ నిర్వహించిన శంఖారావానికి హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక, సేవా సంఘాల ప్రతినిధులు, పీఠాధిపతులు విచ్చేశారు. భారీసంఖ్యలో హిందువులు తరలివచ్చారు. కాషాయ జెండాల రెపరెపలతో సభా ప్రాంగణం కళకళలాడింది. హిందూధర్మ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఆధ్యాత్మికవేత్తలు పిలుపునిచ్చారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి కాషాయవర్ణం సంతరించుకుంది. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో హైందవ … Read more

కల్కి లాంటి సినిమాలను బహిష్కరించాలి . .

హైందవ శంఖారావం సభలో గేయ రచయితా . . — అనంత్ శ్రీరామ్ ఆవేశపూరిత ప్రసంగం . .  ” సినిమా వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం.. అయితే ఈ రెండింటినీ కలిపే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలుగుతోందని అని ఆందోళన వ్యక్తం చేసారు . ప్రముఖ సినీ గీత రచయితా అనంత శ్రీరామ్ . దేవాలయాలకు ఆత్మగౌరవం కోసం పెద్ద సంఖ్యలో హిందువులు తరలిరావడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. గన్నవరంలో జరిగిన ‘హైందవ శంఖారావం … Read more

చంద్రబాబు నాయుడికి ఆంధ్రజ్యోతి ఆర్కే హెచ్చరిక..

వేమూరి రాధాకృష్ణ ‘కొత్త పలుకు ‘ పేరుతో రాసిన ఆర్టికల్ యధాతదంగా ఇస్తున్నాం. ఇవి ఆర్కే అభిప్రాయాలూ మాత్రమే . ఈ కధనాన్ని ‘అభిన్యూస్ ‘ రీడర్స్ కోసం ఆంధ్రజ్యోతి పత్రిక ఆన్ లైన్ ఎడిషన్ నుంచి తీసుకుని పబ్లిష్ చేయడమైనది . టీడీపీ అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు . . అభివృద్ధిలో తన మార్క్ చూపిస్తున్నా పార్టీ రాజకీయ వ్యవహారాలలో గతంలో చేసిన తప్పులే చేస్తున్నారని ఆర్కే హెచ్చరించారు . ఇదే … Read more

జనవరి 8 న మోదీ విశాఖ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 7 న విశాఖలో పర్యటించనున్నారు . ప్రధాని 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఇంజినీరింగ్‌కళాశాల మైదానానికి చేరుకుంటారు. ఎన్టీపీసీ (NTPC) ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టుతో పాటు రైల్వేజోన్‌ పరిపాలన భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, కేంద్ర, … Read more

హిందూనగారా .. హైందవ శంఖారావం

   హిందూ దేవాలయాలకు   స్వయంప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్ తో విశ్వ హిందూ పరిషత్ . . దేశవ్యాప్త ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకారం చుడుతోంది..    కులాలు, ప్రాంతాలకు అతీతంగా ఐక్యంగా హిందువులందరినీ  ఏకతాటిపైకి తీసుకువచ్చే బృహత్తర కార్యక్రమానికి జనవరి 5 న నాంది పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ గన్నవరం సమీపంలో కేసరపల్లిలో ”హైందవ శంఖారావం ‘ భారీ ఏర్పాట్లు చేశారు .     ‘జై శ్రీరామ్’ నినాదంతో అయోధ్య ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో హిందూ జనాన్ని కదిలించి.. … Read more

150 కిలోమీటర్ల ఈత.. 58 గంటల సమయం.. విశాఖపట్నం నుంచి కాకినాడ బీచ్ వరకు..

  ఐదు పదుల వయసులోనూ తన సంకల్పబలంతో సముద్రాన్ని ఈది మరోమారు సరికొత్త రికార్డ్ నెలకొల్పింది సామర్లకోటకు చెందిన గోలి శ్యామల.  ఈమె గతంలో.. 2021లో  30 కిలోమీటర్ల దూరం రామసేతు ఈది ప్రపంచ రికార్డ్ సాధించింది.   ఏదైనా సాధించడానికి వయసుతో పనిలేదని నిరూపించిన శ్యామల   చెరువులు, నదుల్లో దిగదానికే భయపడే    ఆమె నలభై ఏడేళ్ల వయసులో శ్రీలంక జలసంధిని అవలీలగా ఈదేశారు.  పాక్‌జలసంధి 30 కి.మీ దూరాన్ని 13 గంటల 43 నిమిషాల్లో … Read more

ఏదో ఒక పార్టీ .. కూటమి పార్టీల వైపు వైసీపీ నేతల చూపు . .

టీడీపీ కాదంటే జనసేన . . వాళ్ళూ వద్దంటే బీజేపీ . . వైసీపీ అధికారంలో ఉన్నపుడు అక్రమాలు , అరాచకాలకు పాల్పడిన నేతలు . . వాటి నుంచి తప్పించుకునేందుకు అధికార కూటమిలో చేరిపోతున్నారు . కూటమి నేతలు సైతం వారించలేక వాపోతున్నారు . . వందల కోట్ల రూపాయల కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొనంటున్న విశాఖ డెయిరీ చైర్మన్ , డైరెక్టర్స్ వైసీపీకి రాజీనామా చేసి . . టీడీపీ , జనసేనలతో బేరాలకు దిగారని … Read more

హిందూ ఆలయాల స్వయంప్రతిపత్తిపై లక్షల గొంతుల గళం . .

-దేవాలయాలపై ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ జాతీయ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకారం . . హిందూదేవాలయాలను ప్రభుత్వ గుప్పిట నుంచి విడిపించాలని , స్వయంప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ ”హైందవ శంఖారావడం ‘ మోగిస్తున్నారు హిందూ బంధువులు . విశ్వ హిందుపరిషత్ ‘ ఆధ్వర్యంలో 2025, జనవర్ 5, న గన్నవరం సమీపంలో కేసరపల్లిలో ‘హైందవ శంఖారావ0’ నిర్వహిస్తున్నారు . తెలుగు రాష్ట్రాల నుంచి ఈ శంఖారావ సభకు 3-4 లక్షల మంది హిందూ కార్యకర్తలు హాజరవుతారని … Read more

విశాఖ డెయిరీ చైర్మన్ బీజేపీలో చేరిక… టీడీపీ నేతల సూచన భేఖాతర్ . .

విశాఖ పశ్చిమ అసెంబ్లీ నుంచి వైసీపీ తరపున పోటీచేసి ఓటమిపాలైన విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ బీజేపీ కండువా కప్పుకున్నారు. గతంలో ఆనంద్ కుటుంబం తెలుగుదేశంలో ఉండేది . 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీలోకి జంప్ అయ్యారు . 2024 ఎన్నికలలో ఓటమి పాలైన ఆనంద్ కుమార్, మరో పదిమంది డైరెక్తర్స్ తో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. టీడీపీ – జనసేన … Read more