భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడుగా బిక్కిన విశ్వేశ్వరరావు నియమితులయ్యారు . విద్యార్థి నాయకుడిగా రాజకీయాలలో ప్రవేశించిన బిక్కిన . . ముందు నుంచీ బీజేపీలోనే ఉన్నారు . కేంద్ర , రాష్ట్ర స్థాయిలో బీజేపీ ముక్యులతో బిక్కినకు సత్సంబంధాలు ఉన్నాయ్ . విశ్వేశ్వరరావు ఎంపికపై బీజేపీలోనే కొందరు నాయకులు అడ్డుచెప్పినా , పదవి రాకుండా విశ్వ ప్రయత్నాలు చేసినా , , బిక్కిన ఎంపికను ఆపలేకపోయారు . పెద్దాపురం మండలం కట్టమూరు విశ్వేస్వరరావు స్వగ్రామము . బిక్కినకు పదవి రావడంపట్ల అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి , బీజేపీ సీనియర్ నాయకుడు యార్లగడ్డ రామ్ కుమార్ తదితర నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు .
