విజయవాడలో విరిగిపడిన కొండచరియలు.. ఆదుకుంటామని సీఎం హామీ

విజయవాడ (Vijayawada) లో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యారు. క్రీస్తురాజపురం (Kristhurajapuram) లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరో ఇద్దరు ఉండే అవకాశం ఉందని సహాయ సిబ్బంది (Rescue Team) అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రోక్లెయిన్ (Proklein)సాయంతో కొండ రాళ్లను తొలగిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు (CM … Read more