tiruchanur: తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతానికి భారీ ఏర్పాట్లు

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16న శుక్రవారం జ‌రుగ‌నున్న వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో జేఈవో వరలక్ష్మీ వ్రతంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని విభాగాల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని జేఈఓ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రంగురంగుల విద్యుత్ దీపాలు, వివిధ ర‌కాల పుష్పాల‌తో ఆస్థాన మండ‌పాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబు చేయాలన్నారు. ఉత్స‌వ … Read more