sabarimala: కిటకిటలాడుతున్న శబరిమల

కార్తీకం రాగానే శబరిమల అయ్యప్ప భక్తులతో సందడి నెలకొంటుంది. మండల దీక్ష చేపట్టిన అయ్యప్ప దీక్షా స్వాములు వేలాదిగా స్వామిని దర్శించుకుని ఇరుముడి సమర్పించి దీక్ష విరమిస్తున్నారు. మండల మకరవిళక్కు సీజన్ ఆరంభం నుండి భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తుల తాకిడి రెట్టింపైంది.   ఆలయం నవంబర్ 16న తెరుచుకోగా 6,12,290 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ వివరాలను ఆదివారం దేవస్థానం (ట్రావెన్‌కోర్ దేవస్వాం బోర్డు) అధ్యక్షుడు … Read more

sabarimala Train: సికింద్రాబాద్ to శబరిమలకు భారత్ గౌరవ్ రైలు

శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ కొత్తగా భారత్ గౌరవ్ రైలును అందుబాటులోకి తెచ్చింది. పుణ్యక్షేత్రాలు, అధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత్ గౌరవ్ టూరిస్టు ట్రైన్‌కు యాత్రికుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటంతో తాజాగా సికింద్రాబాద్ నుండి శబరిమల యాత్రకు కూడా ప్రత్యేక ట్రైన్‌ను ఏర్పాటు చేసింది.  నవంబర్ 16 నుండి 20వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ యాత్రకు సంబంధించి బ్రోచర్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఆవిష్కరించారు. … Read more