పారిస్ ఒలింపిక్స్ 2024: 14వ రోజు భారత్ షెడ్యూల్

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024 లో 14వ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా భారత క్రీడాకారులు పతకాలను సాధించే దిశగా అడుగులు వేయనున్నారు. ఓవరాల్ స్టాండింగ్ లో 64వ స్థానంలో ఉన్న భారత్ నాలుగు కాంస్యాలు, ఒక రజతం సాధించింది. యువ గ్రాప్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకం కోసం ఇవాళ పోటీ పడనున్నారు. 21 ఏళ్ల అమన్ శుక్రవారం ప్యూర్టోరికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్ తో పోటీకి దిగనున్నారు. అదేవిధంగా మహిళల … Read more