ముంబైలో వినాయక చవితి వేడుక.. రూ.400 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకున్న GSB సేవా మండల్

ముంబై (Mumbai) లో అత్యంత సంపన్న గణేష్ మండలి (Ganesh Mandali) గా జీఎస్బీ సేవా మండల్ పేరుగాంచిన సంగతి తెలిసిందే. త్వరలో వినాయక చవితి వేడుకలు రానున్న నేపథ్యంలో జీఎస్ బీ సేవా మండల్ (GSB Seva Mandal) రికార్డు స్థాయిలో రూ.400.58 కోట్ల బీమా కవరేజి తీసుకుంది. చవితి వేడుకల నిర్వహణలో పని చేసే కార్మికులు అందరికీ వ్యక్తిగత ప్రమాద బీమాతో పాటు బంగారం, వెండి చోరీ, భూకంపం మరియు అగ్ని ప్రమాదం వంటి … Read more