గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా ఏపీ : ప్రధాని నరేంద్ర మోదీ . .
విశాఖలో రూ . 2.08 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంఖస్థాపన . … ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , , సృజనాత్మక రంగాలలో ఆంధ్రప్రదేశ్ కేంద్రబిందువు.. అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు . విశాఖపట్నం గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా రూపొందుతున్నారు.విశాఖపట్నంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోడీ శంఖుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ప్రధాని ఆంధ్రప్రదేశ్ కి తన అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు వచ్చిందని పేర్కొన్నారు. తెలుగులో ప్రసంగం … Read more