Kanaka durgamma: మహాలక్ష్మిగా దుర్గమ్మ దర్శనం.. రేపు పట్టువస్త్రాలు సమర్పించనున్న సిఎం చంద్రబాబు

రెండు తెలుగు రాష్ట్రాల్లోను దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా  జరుగుతున్నాయి. నేటితో ఆరో రోజుకు చేరాయి.  ఈ రోజు మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గాదేవి  నేడు మహా లక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మను దర్శించుకునేందుకు తెల్లవారు జామున 4 గంటల నుంచి భక్తులు బారులు దీరారు. ఉత్సవాల్లో ఏడో రోజు బుధవారం  దుర్గాదేవి మూల నక్షత్రంలో సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రేపు … Read more