Chhattisgarh: చెట్టు కింద కూర్చున్నారు . .పిడుగు పడింది . . అంతే .

”చెట్టు కింద కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు .  ఇది వాళ్లకి రెగ్యులర్ .  కానీ ఆ రోజే అది చివరి రోజు అని మాత్రం గ్రహించలేకపోయారు .  పిడుగుపాటుకు చెట్టుకుంద కూర్చుని మాటల్లో ఉన్న ఏడుగురు క్షణాలలో చనిపోయారు . .” ఛత్తీస్‌గఢ్​లోని బలోదాబాజార్ భటపరా జిల్లాలో విషాదం నెలకొంది. మొహతారా గ్రామంలో పిడుగుపాటుకు గురై ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను అధికారులు … Read more