Tragedy: ఫోన్ మాట్లాడుతూ చంకలో హీటర్ పెట్టుకున్న వ్యక్తి .. కరెంట్ షాక్ తో మృతి

Tragedy Incident in Khammam: ప్రస్తుతం చాలా మంది ఓ వైపు ఫోన్ మాట్లాడుతూ అదే సమయంలో ఇతర పనులను కూడా చేస్తుంటారు. అనాలోచితంగా చేయడం వలన ప్రాణాలను కోల్పోయే ప్రమాదం కూడా వస్తుంది. అటువంటి తరహా సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని స్థానిక కాల్వ ఒడ్డు దగ్గరలోని హనుమాన్ ఆలయం సమీపంలో దోనెపూడి మహేశ్ బాబు అనే వ్యక్తి కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఆదివారం రాత్రి సమయంలో వేడినీళ్ల కోససం … Read more