జగన్ రాయబేరం నిజమేనా ? రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో, మాజీ సీఎం ,  వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంధికి సిద్దమవుతున్నారా ?  దీనిపై ఈ రోజు ఆంధ్రజ్యోతి సంచలన కధనం పబ్లిష్ చేసింది .  దీనిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జోరుగా చర్చ నడుస్తోంది . గతంలో షర్మిల పార్టీ పెడుతుందని ,  జగన్ తల్లి వైఎస్ విజయమ్మ జగన్ కి దూరంగా ఉంటుందని ,  వైసీపీ కి ప్రచారం చేయబోరనికూడా ఆంధ్రజ్యోతి ,  ABN మీడియా మాత్రమే … Read more